TRSV Leaders: తెలంగాణలో ఐటీ రంగం అంచెలంచెలుగా ఎదుగుతోంది!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడుల కోసం క్యూ కడుతున్నాయని,
- By Hashtag U Published Date - 09:30 AM, Mon - 10 October 22
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడుల కోసం క్యూ కడుతున్నాయని, ఇదంతా ఐటీ మినిస్టర్ కేటీఆర్ చొరవతోనే సాధ్యమవుతున్నాయని రాష్ట్ర TRSV ప్రధాన కార్యదర్శి వేల్పుకొండ వెంకటేష్ అన్నారు. హైదరాబాద్ ఐటీ రంగానికి అడ్డగా మారుతున్న నేపథ్యంలో ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను ప్రత్యేకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఐటీ రంగంతో పాటు స్వచ్ఛ కార్యక్రమాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్తానంలో నిలిచిందని వెంకటేశ్ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి సహకారంతో రాష్ట్రం అవార్డులు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు.
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది