HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Trs Fans Set Up Kcr Posters On A Large Scale In Delhi

KCR: ఢిల్లీలో ర‌చ్చ రేపుతున్న కేసీఆర్ పోస్ట‌ర్లు

  • Author : HashtagU Desk Date : 17-02-2022 - 1:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr55
Kcr55

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు వేడుక‌లు, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో కేసీఆర్ పోస్ట‌ర్లు ఏర్పాటు చేశారు. అయితే ఇక్క‌డ షాకింగ్ మ్యాట‌ర్ ఏంటంటే.. సీఎం కేసీఆర్ పోస్ట‌ర్లు ఇప్పుడు ఢిల్లీలో కూడా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా కేసీఆర్ అభిమానులు పెద్దయెత్తున ఆయ‌న పోస్ట‌ర్లు అంటించ‌డం డిల్లీలో క‌ల‌క‌లం రేపుతోంది.

ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, దేశ రాజ‌కీయాల్లోకీలక భూమిక పోషించాలంటూ కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేసీఆర్ ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లలో కేసీఆర్ ఆఫ్ విజన్ ఆఫ్ ఇండియా పోస్ట‌ర్లు ఎక్కువ‌గా దర్శనమిస్తున్నాయి. ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో టీఆర్ఎస్ నేతలు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినా, గతంలో కంటే ఈసారి భిన్నంగా ఈ పోస్ట‌ర్లు కన్పిస్తున్నాయి. ఇక‌పోతే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జాతీయ‌స్థాయిలో బీజేపీకి బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసి కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు షురూ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi
  • kcr
  • Kcr Posters
  • telangana

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

    Latest News

    • Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

    • TMC: మమతకు షాక్.. టీఎంసీకి మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా

    • Alia Bhatt: ఆలియా భట్ యాక్షన్ విధ్వంసం.. ఆల్ఫా టీజర్ రిలీజ్

    • Bharathiraja: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు

    • Social Media: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం.. 15 ఏళ్ల బాలుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd