HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sabarimala Scr To Run Special Trains Between Secunderabad Kollam

Sabarimala: శ‌బ‌రిమ‌ల వెళ్లే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ ఇవే!

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు శ‌బ‌రిమ‌ల వెళ్లే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పింది. శ‌బ‌రిమ‌లకు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపించేందుకు సిద్ధ‌మైంది.

  • Author : Balu J Date : 16-11-2022 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trains
Trains

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు శ‌బ‌రిమ‌ల వెళ్లే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పింది. శ‌బ‌రిమ‌లకు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపించేందుకు సిద్ధ‌మైంది. ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉన్న రూట్ల‌లో ప్ర‌త్యేక రైళ్లను న‌డిపేందుకు రైల్వే శాఖ సిద్ధ‌మైంది. హైదరాబాద్‌-కొల్లం మధ్య శబరిమల ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 6 నుంచి జనవరి 10 వరకు ప్రతి మంగళవారం హైదరాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07127) నడపనున్నట్టు చెప్పారు.

ఈ రైలు హైదరాబాద్‌ నుంచి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి, బుధవారం సాయంత్రం 6 గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07128) డిసెంబర్‌ 7 నుంచి జనవరి 11 వరకు నడపనున్నారు. ప్రతి బుధవారం రాత్రి 8.45 గంటలకు కొల్లంలో బయల్దేరి, శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Shabarimala Ayyappa
  • special trains

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

    • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

    • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

    • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

    • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd