Rowdy Sheeter Killed: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రౌడీషీటర్ కాల్చివేత
కర్ణాటకలో జరుగబోయే ఎన్నికలపై (Karnataka Elections) దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
- By Balu J Published Date - 05:49 PM, Sat - 6 May 23
కర్ణాటకలో జరుగబోయే ఎన్నికలపై (Karnataka Elections) దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు సెమీ ఫైనల్ గా భావిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రచారంలో రౌడీషీటర్పై (Rowdy sheeter) కాల్పులు (Gun Firing) జరిగాయి. మృతుడు హైదర్ అలీ నదాఫ్గా గుర్తించారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న నదాఫ్పై కాల్పులు జరిగాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన ప్రచారం చేస్తుండగా హంతకులు కారులో వచ్చి కాల్చి చంపి (Killed) అక్కడి నుంచి పారిపోయారు. నదాఫ్ భార్య నిషాత్ విజయపుర మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలుపొందారు. పోలీసులు (Police) సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Also Read: Swapna Dutt&Priyanka Dutt: లెక్కలు వేసుకుంటే సినిమాలే చేయకూడదు: నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్
Related News
Ladies Hostel: షాకింగ్.. లేడీస్ హాస్టల్ లో మహిళ స్నానం.. రహస్యంగా ఫోన్ లో చిత్రీకరణ
Ladies Hostel: ఉద్యోగం, చదువు, ఇతర అవసరాల కోసం ఎంతోమంది మహిళలు, అమ్మాయిలు హైదరాబాద్ కు వస్తుంటారు. అయితే వారంతా ఎక్కువగా హాస్టల్ లో ఉంటూ చదువుకోవడమో, జాబ్ చేయడమో చేస్తుంటారు. హాస్టళ్లలో ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా.. అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోంది. తాజాగా వెంగళరావునగర్ లోని ఓ హాస్టల్ లో ఓ మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించిన గుర్తుతెలియని వ్యక్తులపై మధురానగర్ పోలీసులు కే