Road Accident : శంషాబాద్లో రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి
శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
- By Prasad Published Date - 08:40 AM, Mon - 1 August 22
శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా మృతి చెందింది. తనియా తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లి తిరిగి కారులో ఇంటికి వస్తుండగా..వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని, మిగిలిన ముగ్గురికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. తనియా మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ఉస్మానియాకి తరలించారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న ఫిరోజ్ ఖాన్ ఉస్మానియా మార్చురికి వచ్చారు. తన కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.
Related News
Hanuman: భాగ్యనగరంలో మార్మోగిన హనుమాన్ నామస్మరణ, పాల్గొన్ననేతలు
Hanuman: హనుమాన్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోండా మార్కెట్ పెరుమాళ్ వెంకటేశ్వర దేవాలయం వద్ద శివాజీ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక హాజరయ్యారు. ఈటెల రాజేందర్ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం పార్టీలో చేరిన కోనే�