Road Accident : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బేతుల్లో కారుని బస్సు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. గుడ్గావ్, భైస్దేహి...
- By Prasad Published Date - 09:06 AM, Fri - 4 November 22
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బేతుల్లో కారుని బస్సు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. గుడ్గావ్, భైస్దేహి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Related News
Five Burnt Alive : ఐదుగురు సజీవ దహనం.. ప్రైవేట్ ట్రావెల్స్ను ఢీకొన్న టిప్పర్
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.