HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pakistan Government Twitter Account Banned In India

Twitter Big Action: పాకిస్థాన్ గవర్నమెంట్ ట్విట్టర్ అకౌంట్ భారత్ లో బ్యాన్…!!

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ భారత్‌లో నిషేధించినట్లు ప్రకటించింది.

  • By hashtagu Published Date - 11:13 AM, Sat - 1 October 22
  • daily-hunt
123
123

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ భారత్‌లో నిషేధించినట్లు ప్రకటించింది. ట్విట్టర్ ప్రకారం ఇది భారత ప్రభుత్వ చట్టపరమైన డిమాండ్‌పై జరిగింది. ట్విట్టర్ ఈ చర్యతో, ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం @GovtofPakistan ఈ అకౌంట్ చేసిన ఏ ట్వీట్ కూడా భారత్ లో కనిపించదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇది మూడు వారాల క్రితమే జరిగినట్లు తెలుస్తోంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌ఐపై 5 ఏళ్ల నిషేధం విధించడంతో పాటు దాని ట్విట్టర్ ఖాతా కూడా నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వారం క్రితమే ED, NIA ద్వారా PFI దేశంలో అనేక ప్రాంతాల్లో దాడులు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాల నుంచి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా , ఇతర సంస్థలతో PFIకు ఉన్న సంబంధాల గురించి ఆధారాలను సేకరించింది.

123


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central governament
  • india
  • pakistan
  • PFI
  • twitter ban in india

Related News

Vande Mataram

Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రభుత్వం నాలుగు దశల్లో ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 7, 2025న ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం జరగనుంది.

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd