Speed News
-
Tigers Death Toll: ‘పులుల’ మరణమృదంగం, 2 నెలల్లో 30 మృతి
పులుల మరణాలు ఈ ఏడాది పెరిగాయి. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చి నెల మధ్యలో పులుల మరణాలు ఉంటాయి.
Date : 27-02-2023 - 3:05 IST -
Medico Preethi : ముగిసిన వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు.. కన్నీటీ విడ్కోలు పలికిన బంధువులు
వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. బంధువులు, గ్రామ ప్రజల అశ్రునయనాల మధ్య ఆమె
Date : 27-02-2023 - 1:16 IST -
CM’s Bumper Offer: తమిళనాడు సీఎం బంఫర్ ఆఫర్… నవజాత శిశువులకు.. బంగారు ఉంగరాలు, కమ్యూనిటీ లంచ్!
అఖండ మెజారిటీ గత ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వం విజయం సాధించింది. దిగ్విజంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఎంకే స్టాలిన్. పక్క రాష్ట్రాల సీఎంలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.
Date : 26-02-2023 - 10:32 IST -
Anand Mahindra: ఆనంద్ మహీంద్ర వీడియో షేర్… ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారి అంటూ కామెంట్!
అత్యవసర సమయాల్లో అత్యంత చిరాకు తెప్పించే అంశం ట్రాఫిక్. ప్రధాన నగరాల్లో అయితే ఆ బాధ చెప్పనక్కర్లేదు. అదే ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారి ఉంటే.. ఊహించుకుంటేనే గాల్లో తేలినట్టుంది కదూ.
Date : 26-02-2023 - 9:59 IST -
Private Jobs: ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కోతలు… ఓ గూగుల్ ఉద్యోగికి మెసెజ్ చూసి షాక్!
ప్రపంచ వ్యాప్తంగా మాద్యం ఏర్పడింది. దీంతో ఉద్యోగాల కోత మెుదలైంది. టెక్ కంపెనీల్లోని ఉద్యోగుల జీవితాలు కత్తిమీదసాములా తయారయ్యాయి. ఉద్యోగం ఎప్పుడు
Date : 26-02-2023 - 9:44 IST -
Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం… డిప్యూటీ సీఎం అరెస్ట్!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం జరిగింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. మద్యం తయారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని
Date : 26-02-2023 - 9:25 IST -
Italy: ఇటలీలో ఘోర పడవ ప్రమాదం… 43 మంది మృతి!
ఇటలీ దేశంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటలీ సముద్ర తీరంలో ఓ పడవ ధ్వంసమైంది. ఈ ఘటనలో 43 మంది వలసదారులు మృతి చెందారు.
Date : 26-02-2023 - 9:10 IST -
Manish Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియో అరెస్ట్!
దేశవ్యాప్తంగా ఢిల్లీ (Delhi) లిక్కర్ కేసు (Case) చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే.
Date : 26-02-2023 - 7:50 IST -
Pulwama Attack: దారుణం.. ఉగ్రదాడిలో సెక్యూరిటీ గార్డు మృతి
కశ్మీర్ లోయలోని పుల్వామా (Pulwama)లో ఉగ్రవాదులు మరోసారి హత్యకు పాల్పడ్డారు. ఆదివారం కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. హుటాహుటిన సంజయ్ శర్మను సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Date : 26-02-2023 - 1:50 IST -
Student Naveen Murder Case: అమ్మాయి కోసం హత్య.. విచారణలో విస్తుపోయే విషయాలు
హైదరాబాద్లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి పగ తీర్చుకునేందుకు తన స్నేహితుడినే నరికి చంపాడు. విద్యార్థి గుండెను కోసి, ప్రైవేట్ పార్ట్ కూడా వేరు చేసేంత దారుణంగా హత్య (Murder) చేశారు. మృతుడు తనతో గతంలో సంబంధం పెట్టుకున్న ప్రియురాలిని వేధించడంతో నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు.
Date : 26-02-2023 - 11:52 IST -
2 Buses Gutted: తప్పిన పెను ప్రమాదం.. నేషనల్ హైవేపై రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో నేషనల్ హైవేపై రెండు ఆర్టీసీ బస్సుల్లో (2 Buses) ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Date : 26-02-2023 - 11:01 IST -
Gold And Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేటి బంగారం, వెండి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరల పతనం కొనసాగుతూనే ఉంది. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.56,180గా నమోదైంది.
Date : 26-02-2023 - 8:35 IST -
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.3గా నమోదు
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)లోని ఫైజాబాద్లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.3గా నమోదైంది. పపువా న్యూ గినియాలోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.5గా నమోదైంది.
Date : 26-02-2023 - 7:53 IST -
Naxal Attack: ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో జిల్లా రిజర్వ్ గ్రూప్ (డిఆర్జి)కి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. శనివారం ఉదయం జాగరగుండ సమీపంలోని ఆశ్రమ పారా వద్ద ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు.
Date : 25-02-2023 - 12:14 IST -
Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఒడిశా (Odisha)లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్పుర్ జిల్లాలోని ధర్మశాల పీఎస్ పరిధిలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
Date : 25-02-2023 - 10:56 IST -
Gold And Silver Price Today: తెలుగు రాష్ట్రాలలో నేటి బంగారం, వెండి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరల పతనం కొనసాగుతూనే ఉంది. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.56,510గా నమోదైంది.
Date : 25-02-2023 - 6:52 IST -
Bankruptcy: దివాళా అంచున పాకిస్తాన్.. లగ్జరీ కార్ల వేలానికి సిద్ధం!
పాకిస్తాన్ దేశం దివాళా అంచున నిలిచింది. ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరమైంది. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి షరీఫ్ కఠిన, అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రులకు వేతనాలు చెల్లించబోమని స్పష్టంచేశారు.
Date : 24-02-2023 - 10:00 IST -
Governor: మా అక్క చనిపోయిందా..? గవర్నర్ పూలదండ ఎందుకు తీసుకొచ్చారంటూ ప్రీతి సోదరి ఆగ్రహం
కేఎంసీలో పీజీ మెడికో ప్రీతి ఘటనపై ఆమె సోదరి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రీతి ఇష్యూలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలని ఆమె సోదరి దీప్తి డిమాండ్ చేశారు.
Date : 24-02-2023 - 7:12 IST -
America: అగ్రరాజ్యంలో చదువుకోవాలని ఉందా..? అయితే ఇది అదిరిపోయే గుడ్న్యూస్!
అమెరికాలో ఎడ్యూకేషన్ పాలసీ ఎంత పటిష్టంగా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే పై చదువులకు అక్కడకి వెళ్తుంటారు వివిధ దేశాల విద్యార్థులు.
Date : 24-02-2023 - 6:50 IST -
Chandrababu : నేడు గన్నవరం టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు గన్నవరం టీడీపీ కార్యాలయంకు వెళ్లనున్నారు. ఇటీవల వైసీపీ నేతల దాడిలో ధ్వంసమైన
Date : 24-02-2023 - 8:36 IST