Jharkhand : ఛత్రాలో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్, ఐదుగురు మావోయిస్టులు మృతి.!
- By hashtagu Published Date - 12:01 PM, Mon - 3 April 23
జార్ఖండ్లోని (Jharkhand) చత్రా జిల్లా సరిహద్దులో భద్రతా బలగాలు, సీపీఐ మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పలాము-ఛత్ర సరిహద్దులో మావోయిస్టులపై భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. సిఆర్పిఎఫ్ కోబ్రా బెటాలియన్, జెఎపి, ఐఆర్బితో పాటు పాలము, చత్ర జిల్లా బలగాలు ఆపరేషన్లో భారీగా మొహరించాయి.
Five Naxals killed in an encounter in Chatra. Two of them were carrying rewards of Rs 25 lakhs each, two were carrying rewards of 5 lahks each. 2 AK 47 recovered. Operation is still on: Jharkhand Police pic.twitter.com/XWwmAUX6WY
— ANI (@ANI) April 3, 2023
నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా పాలము-ఛత్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ధృవీకరించలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Related News
Jharkhand: జార్ఖండ్ మంత్రికి సంబంధించి రూ.35.23 కోట్లు స్వాధీనం.. ఈడీ విచారణ
జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలంగీర్ ఆలం కార్యదర్శి సంజీవ్ కుమార్ లాల్ మరియు అతనితో సంబంధం ఉన్న వ్యక్తులపై జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడిలో మొత్తం రూ. 35 కోట్ల 23 లక్షలు వెలుగు చూశాయి.