Speed News
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. నిందితుడిగా కోర్టులోకి..!
Donald Trump Arrested: సుమారు రెండు గంటల పాటు, తన జీవితంలో మొదటిసారి, డొనాల్డ్ ట్రంప్ స్వేచ్ఛా వ్యక్తి కాదు.
Date : 05-04-2023 - 1:57 IST -
Plastic For Trash: సర్పంచ్ ఐడియా ఆ గ్రామాన్ని పూర్తిగా మార్చేసింది.. ఆదర్శ గ్రామంగా నిలిచింది
ప్రస్తుత కాలంలో పొలిటీషియన్ల మీద ప్రజలకు నమ్మకం పోయింది. పొలిటీషియన్లను చూస్తుంటే ప్రజలు అసహ్యించుకునే రోజులు వచ్చాయి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రజల్లో తిరిగే ప్రజాప్రతినిధులు.. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు కనిపించకుండా పోతున్నారు.
Date : 04-04-2023 - 10:29 IST -
Bumber Offer: రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ ఒక్క పనిచేస్తే మీకు రూ.లక్ష
ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ అభివృద్దిపై ప్రజలను ఆకట్టుకునేలా రీల్స్, షార్ట్ చేసినవారికి రూ.లక్ష బహుమతిగా ఇవ్వనుంది.
Date : 04-04-2023 - 10:25 IST -
Underwater Living: నీటి లోపల 100 రోజులు నివసిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. సరికొత్త ప్రయోగం?
సాధారణంగా మనం ఈత కొట్టినప్పుడు లేదంటే ఏదైనా నీటిలో పడిపోయినప్పుడు నీటిలోకి దిగుతూ ఉంటాం. అలాగే
Date : 04-04-2023 - 8:00 IST -
7 Tourists Dead: సిక్కింలో ఘోర ప్రమాదం.. భారీ హిమపాతంతో 7 టూరిస్టులు దుర్మరణం!
కొండ చరియలు విరిగి పడటంతో ఏడుగురు పర్యాటకులు మరణించారు.
Date : 04-04-2023 - 5:41 IST -
Gellu Srinivas Yadav: తెలంగాణ టూరిజం చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా... గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు.
Date : 04-04-2023 - 5:22 IST -
Artemis – II : 50 ఏళ్ల తర్వాత.. చంద్రునిపైకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాములు
50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపైకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను నాసా ప్రకటించింది. ఈ లిస్టులో వ్యోమగాములు క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్, రీడ్ వైజ్మన్, జెరెమీ హాన్సెన్లు ఉన్నారు.
Date : 04-04-2023 - 5:00 IST -
APPSC: ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం.. ఆంగ్లంతో పాటు తెలుగులో పరీక్షలు
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది.
Date : 04-04-2023 - 2:30 IST -
Corona Cases: భారత్లో భారీగా కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..?
మంగళవారం భారత్లో కరోనా కేసుల (Corona Cases)సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 3,038 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
Date : 04-04-2023 - 1:39 IST -
KTR sensational tweet: బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్లు ఎంతో మంది ఉన్నట్లే కనిపిస్తోంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR sensational tweet)మరోసారి ట్విట్టర్ వేదికగా బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఉన్నట్లు అనిపిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ తో ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. రాజస్తాన్, తమిళనాడు యూనివర్సిటీ ల నుంచి ఫేక్ సర్టిఫికేట్లను కలిగిఉన్నారన్న ఆరోపణలు
Date : 04-04-2023 - 11:23 IST -
Rahul Gandhi: అదానీ షెల్ కంపెనీల్లో ఉన్న బినామీ ఆస్తులు ఎవరివి, బీజేపీ సమాధానం చెప్పాల్సిందే!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దూకుడు పెంచారు. అదానీ అంశంపై మరోసారి బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోందన్న బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందించారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20వేలకోట్ల బినామీ ఆస్తులు ఎవరికి ఉన్నాయో ముందుగా బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. #WATCH | Delhi: Congress leader Rahul Gandhi answers on BJP allegations of "Congress pressurising judiciary" and […]
Date : 04-04-2023 - 11:09 IST -
Goa : గోవా కొత్త విమానాశ్రయానికి మాజీ సీఎం మనోహర్ పారికర్ పేరు. ‘మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం’
గోవాలో (Goa) కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి గోవా మాజీ ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పేరు పెట్టారు. ఇప్పుడు గోవా కొత్త విమానాశ్రయం పేరు ‘మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం’. ఈ ఏడాది జనవరి నెలలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో గోవాలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేరు పెట్టాలన్న ప్రతిపాద
Date : 04-04-2023 - 10:57 IST -
IndiGo : ఇండిగో ఫ్లైట్కు తృటిలో తప్పిన ప్రమాదం, శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్
బెంగుళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈవిమానం బెంగళూరు నుంచి వారణాసి వెళ్లాల్సి ఉంది. విమానంలో(6E897)లో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం కా
Date : 04-04-2023 - 9:55 IST -
Bus Overturned: హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సు బోల్తా.. 11 మందికి గాయాలు
ఏలూరు జిల్లా దెందులూరు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుండగా బస్సు బోల్తా (Bus Overturned) పడింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి.
Date : 04-04-2023 - 9:49 IST -
Stray Dogs: స్కూటీ మీద వెళ్తున్న మహిళను వెంటాడిన వీధికుక్కలు, ముగ్గురికి తీవ్రగాయాలు
ఈ మధ్య కుక్కల బెడద (stray dogs) ఎక్కువైంది. మొన్న హైదరాబాద్ లో వీధికుక్కలు బాలుడిని చంపిన ఘటన తెలిసిందే. తాజాగా ఒడిశాలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బెర్హంపూర్ నగరంలో స్కూటీపై వెళ్తున్న మహిళను వెంబడించాయి. కుక్కలు వేగంగా దూసుకురావడంతో భయపడిన మహిళ స్కూటీ రైడర్ బ్యాలెన్స్ కోల్పోయింది. వేగంగా వచ్చిన స్కూటీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారితో మ
Date : 04-04-2023 - 9:45 IST -
Wanted Gangster Arrested: ఢిల్లీ పోలీసుల భారీ విజయం, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ మెక్సికోలో అరెస్ట్.
ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లలో (Wanted Gangster Arrested) ఒకరైన దీపక్ బాక్సర్ను మెక్సికోలో అరెస్టు చేశారు. ఈ వారంలో భారత్కు తీసుకురానున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) సహాయంతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం మెక్సికోలో బాక్సర్ను పట్టుకుంది. భారతదేశం వెలుపల గ్యాంగ్స్టర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం ఇదే తొలిసారి. దీపక్ బాక్సర్ ఆగస్టు 2022లో హత్
Date : 04-04-2023 - 9:32 IST -
Enforcement Directorate: 374 మందిని అరెస్టు చేసిన ఈడీ.. గత ఐదేళ్లలో 3497 కేసులు నమోదు..!
దేశంలో అక్రమ నగదు లావాదేవీల ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసిందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
Date : 04-04-2023 - 7:50 IST -
GHMC Mayor : జంతు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన హైదరాబాద్ మేయర్
నగరంలోని చార్మినార్ చుడీబజార్ జంతు సంరక్షణ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Date : 04-04-2023 - 6:44 IST -
Madhya Pradesh : రూ. 49 పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన వ్యక్తి.. ఎలానో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాత్రికి రాత్రే ఓ వ్యక్తి కోటీశ్వరుడైన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. బర్వానీ జిల్లాకు చెందిన ఓ డ్రైవర్ ఆన్లైన్
Date : 04-04-2023 - 6:36 IST -
Twitter Logo Changed: ట్విట్టర్ లోగో మార్పు.. బ్లూ బర్డ్ స్థానంలో డాగీ.. నెటిజన్లు షాక్..!
ట్విట్టర్ (Twitter)లో మరో భారీ మార్పు చోటు చేసుకుంది. ఈసారి ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగో (Twitter Logo)నే మార్చేశాడు. అదేమిటంటే.. ఇప్పుడు ట్విట్టర్ నుంచి నీలి పక్షి కనిపించకుండా పోయింది.
Date : 04-04-2023 - 6:24 IST