Speed News
-
Kumari Aunty : సీరియల్స్ కి పాకిన కుమారి ఆంటీ క్రేజ్.. ఆ సూపర్ హిట్ సీరియల్ లో షాకింగ్ ఎంట్రీ..!
Kumari Aunty ఫుడ్ కోర్ట్ నడిపే కుమారి ఆంటీ అంటే సోషల్ మీడియాలో తెలియని వారుండరు. నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో సూపర్ పాపులర్ అయిన కుమారి ఆంటీ క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. సోషల్ మీడియా లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఫుడ్ స్టాల్ ని పోలీసులు తీసేయాలని అనుకోవడం ఆ టైం లో సీఎం రేవంత్ కూడా ఆమెను వదిలేయండి అనడం తో ఆమె మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎవరు […]
Date : 12-03-2024 - 1:04 IST -
Gutta Sukhender Reddy : నేడో, రేపో కాంగ్రెస్లోకి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ?
Gutta Sukhender Reddy : తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పే జిల్లాల్లో నల్గొండ ఒకటి. అక్కడి నాయకులు రాష్ట్ర స్థాయి పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. శాసన మండలి చైర్మన్, సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి నల్గొండ నుంచి లోక్సభకు ఎన్నికైన చక్కటి ట్రాక్ రికార్డు ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. తన కుమారుడిక
Date : 12-03-2024 - 12:50 IST -
Haryana Crisis : సీఎం ఖట్టర్ రాజీనామా.. బీజేపీకి జేజేపీ గుడ్బై.. ఎందుకు ?
Haryana Crisis : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ హర్యానాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 12-03-2024 - 12:23 IST -
MMTS Trains : ఎంఎంటీఎస్ ట్రైన్స్ ప్రయాణికులకు తీపికబురు
MMTS Trains : హైదరాబాద్లో నిత్యం ఎంతోమంది ఎంఎంటీఎస్ ట్రైన్ల సేవలను వినియోగిస్తుంటారు.
Date : 12-03-2024 - 11:19 IST -
Manohar Lal Khattar: హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తు విచ్ఛిన్నం.. సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేస్తారా..?
లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానాలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), జననాయక్ జనతా పార్టీ (జెజెపి) కూటమి విచ్ఛిన్నం కానుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) స్థానంలో కొత్త ముఖాన్ని సీఎం చేయడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి.
Date : 12-03-2024 - 10:36 IST -
Electric Buses: నేడు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు.
Date : 12-03-2024 - 10:25 IST -
10 New Vande Bharat Trains: నేడు 10 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
దేశంలో మంగళవారం మరో 10 వందే భారత్ ఎక్స్ప్రెస్లు (10 New Vande Bharat Trains) అందుబాటులోకి రానున్నాయి.
Date : 12-03-2024 - 8:54 IST -
TikTok Vs Facebook : ఫేస్బుక్ ప్రజల శత్రువు.. టిక్టాక్ను బ్యాన్ చేస్తే జరిగేది అదే : ట్రంప్
TikTok Vs Facebook : టిక్టాక్, ఫేస్బుక్లపై అమెరికా మాజీ అధ్యక్షుడు 77 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 12-03-2024 - 8:52 IST -
Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Date : 12-03-2024 - 8:40 IST -
Record Price : పసుపు ఆల్టైం రికార్డు ధర.. ఎంతో తెలుసా ?
Record Price : పసుపు ఆల్టైం రికార్డు ధర పలికింది.
Date : 12-03-2024 - 8:15 IST -
CAA: పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి..? ఇది ఎవరికీ వర్తిస్తుంది..?
2024 లోక్సభ ఎన్నికలకు ముందు, ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA)ని అమలు చేసింది. దీని అమలుతో పాటు దీనికి సంబంధించిన అన్ని అపోహలను కూడా కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసింది.
Date : 12-03-2024 - 8:04 IST -
CAA Decoded : సీఏఏ వచ్చేసింది.. పౌరసత్వంపై గైడ్ లైన్స్.. టాప్ పాయింట్స్
CAA Decoded : ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019’ ఎట్టకేలకు మన దేశంలో అమల్లోకి వచ్చింది.
Date : 12-03-2024 - 7:43 IST -
TBJP: బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TBJP: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని తన మనసులో మాట బయటపెట్టారు. రేపొద్దున తాను ముఖ్యమంత్రిని అవుతానని, అప్పుడు తన గాళ్ ఫ్రెండ్కు కేబినెట్ హోదా ఇస్తానంటూ సంచలనానికి తెరతీశారు. 2028లో తాను సీఎం ప్లాన్ లో ఉన్నానని, ఆ తరువాత వాళ్లను విడిచి పెట్టేది లేదన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం
Date : 11-03-2024 - 8:58 IST -
Bhatti: భట్టికి జరిగిన అవమానంపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం
Bhatti: యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లను గౌరవంగా ఎత్తయిన కుర్చీలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానకరంగా తక్కువ ఎత్తయిన పీఠలపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ద
Date : 11-03-2024 - 8:29 IST -
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన టీపీసీసీ
ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) వివరాలను వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) పిటిషన్ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన నిర్ణయాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) (TPCC) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ (Y. Niranjan) స్వాగతించారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన నిరంజన్, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్ల
Date : 11-03-2024 - 8:26 IST -
Mudragada Padmanabham : ముద్రగడ ‘రాముడు మంచి బాలుడు’ జిమ్మిక్..!
ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఈ నెల 14వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP)లో చేరుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హయాంలో కాపు రిజర్వేషన్లపై పెద్దఎత్తున గళం విప్పిన ముద్రగడ.. వైస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాగానే కాపు సామాజికవర్గానికి చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కోటాను తొలగించడంతో నోరు మెదపలేదు. ఆ తర్వాత ముద్రగడ అసలు ఉద్దేశం మొత్తం ఆంధ్రా, కాపు సామాజికవర్గానికి
Date : 11-03-2024 - 8:16 IST -
AP Politics : జగన్లో భయాన్ని సృష్టించిన పవన్ కళ్యాణ్..!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చాలా కాలంగా దూషిస్తున్నారు. చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Nara Lokesh) కంటే జగన్.. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. అయితే.. ఆయన ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా.. ‘ప్యాకేజ్ స్టార్’, ‘దత్తపుత్రుడు’, ‘నిత్య పెళ్లికొడుకు’ అని సంబోధిస్తుంటారు. అయితే.. రాజకీయ అంశాల కంటే, పవన్ కళ్యాణ్ పె
Date : 11-03-2024 - 8:06 IST -
Dasoju Sravan: ఎమ్మెల్సీగా చట్ట సభల్లోకి వెళ్ళే అవకాశం కల్పించాలి: దాసోజు
Dasoju Sravan: ఎమ్మెల్సీ కావడానికి రాజ్యంగ పరంగా అన్ని అర్హతలు మాకున్నాయి. కోర్టు తీర్పుతో మా ప్రతిపాదనకు ప్రాణం వచ్చింది. తెలంగాణ గవర్నర్, హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేసి పేద కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలంటూ బిఆర్ఎస్ నాయకులు డా. దాసోజు శ్రవణ్ కోరారు. ”రాజ్యంగ పరమైన అంశాలతో పాటు మా అర్హతలకు సంబధించిన అన్ని విషయాలు పరిశీలించన అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవ తెలంగ
Date : 11-03-2024 - 8:03 IST -
AP BJP : బీజేపీ ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ.!
ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు దృష్టి అంతా టీడీపీ (TDP)- జనసేన (Janasena)- బీజేపీ (BJP) కూటమి పైనే ఉంది. ఈ కూటమి నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు పార్టీల్లో ఎవరిని లోక్ సభ, అసెంబ్లీ సీట్లు దక్కుతాయని చర్చించుకుంటున్నారు. అయితే.. ఇప్పటికే టీడీపీ – జనసేన నుంచి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ పొత్తులోకి బీజేపీ
Date : 11-03-2024 - 7:17 IST -
YSRCP : నాలుగు సిద్దం సమావేశాలకు 600 కోట్లు..?
ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అధినేతలు వ్యూహలు పన్నుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఇటీవల సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిన్న చివరి సిద్ధం సభ మేదరమెట్లలో జరిగింద
Date : 11-03-2024 - 7:06 IST