Speed News
-
TTD: టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు విడుదల
TTD: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18వ తేదీ ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు
Date : 13-03-2024 - 5:34 IST -
Indiramma houses: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకం వేగవంతం.. అమలు జరుగుతుంది ఇలా
Indiramma houses: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఈ పథకానికి అర్హులు ఎవరు, ఎలా ఎంపిక చేస్తారు అనే గైడ్లైన్స్ను ప్రభుత్వం విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే గ్యారంటీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందుకో
Date : 13-03-2024 - 5:15 IST -
HYD: ఫ్రీ హాలిమ్ ఘటనలో షాకిచ్చిన పోలీసులు..
HYD: హైదరాబాద్ లో ఫ్రీ హలీం అని అఫర్ పెట్టడంతో ఊహించనివిధంగా జనాలు వచ్చారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. అయితే మలక్ పేట ఫ్రీ హాలిమ్ హోటల్ ఓనర్ మొహమ్మద్ ఆయూబ్ ని అరెస్ట్ చేసిన మలక్ పేట పోలీసులు పల్లు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. మలక్ పేట ముసారం బాగ్ చౌరస్తా వద్ద ఫ్రీ హాలిమ్ అంటూ అజీబో హోటల్ ఓనర్ మొహమ్మద్ ఆయూబ్ సోషల్ మీడియా లో ప్రమోట్ చేసారు. రంజాన్ మొదటి […]
Date : 13-03-2024 - 4:54 IST -
Minister Roja: జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు ‘సిద్ధం’ : మంత్రి రోజా
Minister Roja: జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజనసర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం మండల కేంద్రం వడమాలపేటలో ఏర్పాటుచేసిన సిద్ధం సభలో ఆమె పాల్గొన్నారు. ఎస్బిఆర్ పురం పంచాయతీలోని చెంచు వారి కాలనీలో 55 మందికి, ఏబిఆర్ కాలనీలో 107 మందికి ఇండ్లపట్టాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని
Date : 13-03-2024 - 4:45 IST -
5 Poll Promises : మహిళలకు ఏడాదికి లక్ష.. జాబ్స్లో 50 శాతం కోటా.. కాంగ్రెస్ హామీల వర్షం
5 Poll Promises : లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ మహిళలకు ప్రత్యేకంగా ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Date : 13-03-2024 - 3:34 IST -
HDFC Bank : మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమరా ? కొత్త అప్డేట్ తెలుసుకోండి
HDFC Bank : హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ ఇది.
Date : 13-03-2024 - 3:18 IST -
Fake Cancer Drugs : రూ.100 ఇంజెక్షన్ రూ.3 లక్షలకు సేల్.. ఫేక్ మెడిసిన్ మాఫియా గుట్టురట్టు
Fake Cancer Drugs : నకిలీ మందుల మాఫియా గుట్టు రట్టయింది.
Date : 13-03-2024 - 2:27 IST -
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల లెక్కపై ఎస్బీఐ కీలక ప్రకటన
Electoral Bonds : 2019 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేశామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది.
Date : 13-03-2024 - 1:50 IST -
LS Polls : బీఆర్ఎస్ ఒక్క సీటైన గెలుస్తుందా..?
గతంలో టీఆర్ఎస్గా ఉన్న బీఆర్ఎస్ (BRS)కు తెలంగాణలో రెండు దఫాలు అధికారంలో ఉన్న వారసత్వం ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి, రెండో ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కూడా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్రంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ తీసుకురావాలనుకుంటున్నారు. ఇదంతా చరిత్ర, పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శ
Date : 13-03-2024 - 1:07 IST -
Group 1 Mains : 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
Group 1 Mains : 2018 సంవత్సరంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Date : 13-03-2024 - 12:58 IST -
Biden Vs Trump : మరోసారి బైడెన్ వర్సెస్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష అభ్యర్థులు వారే
Biden Vs Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తలపడేందుకు లైన్ క్లియర్ అయింది.
Date : 13-03-2024 - 12:36 IST -
LS Elections : ఖమ్మంలో బీజేపీ టికెట్ రేసులో కొత్త మలుపు
ఖమ్మం స్థానంపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్ రావు (Jalagam Venkat Rao) బీజేపీ (BJP)లో చేరడంతో ఖమ్మం లోక్సభ స్థానానికి బీజేపీ టిక్కెట్టు రేసు కొత్త మలుపు తిరిగింది. మొన్నటి వరకు టికెట్ రేసులో వినోద్ రావ్ తాండ్ర (Vinod Rao Thandra) ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు ఆయన చుట్టూ చేరిపోయారు. గత కొన్ని నెలలుగా ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తూ పార్టీ కార్యక్
Date : 13-03-2024 - 12:27 IST -
Asaduddin Owaisi : మీరు మతం ఆధారంగా చట్టం చేయలేరు
పౌరసత్వ (సవరణ) చట్టంపై (CAA) భారతీయ జనతా పార్టీ (BJP)పై ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మండిపడ్డారు. దేశంలో మతం ఆధారంగా చట్టాన్ని రూపొందించలేమని అన్నారు. “ఇది రాజకీయ పార్టీలకే పరిమితమైన అంశం కాదు. ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయం. 17 కోట్ల మంది ముస్లింలను దేశం లేకుండా చేయాలనుకుంటున్నారా? ఇది రాజ్యాంగ మూలాధారాలకు విరుద్ధం. ఇది సహేతుకమైన పరీక్షలో కూడా ఉత్తీర్
Date : 13-03-2024 - 12:12 IST -
TDP : దర్శి రేసులో మళ్లీ టీడీపీ..!
తెలుగుదేశం పార్టీ (టిడిపి) (TDP), జనసేన (Janasena), భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) మధ్య పొత్తు నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఆసక్తిగా మారింది. మొదట్లో టీడీపీ- జనసేనల మధ్య ఒప్పందం కుదిరిన దర్శి సీటును జనసేన నేతల నుంచి గట్టిగానే కేటాయించారు. మొదట్లో, రెండు పార్టీలు సంయుక్తంగా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్రతిపాదించగా, బిజెపితో ఎన్నికల అవగాహన కారణంగా డైనమిక్స్ మారి
Date : 13-03-2024 - 11:58 IST -
No To Salary : దేశం కోసం శాలరీ వదులుకుంటా.. అధ్యక్షుడి ప్రకటన
No To Salary : పాకిస్తాన్ కొత్త అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ దేశం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Date : 13-03-2024 - 11:49 IST -
Paritala Sriram : పరిటాల శ్రీరామ్కు బాబు ఇచ్చిన సూచనలేమిటి.?
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది టీడీపీ (TDP) పార్టీ. అందుకు అనుగుణంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా.. అందుకు అనువుగా క్యాడెర్ను కూడా మలుచుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో పార్టీకి ఒకే కుటుంబం, ఒకే టికెట్ నిబంధన విధించారు. తన సొంత కుటుంబం, కింజరాపు కుటుంబం మినహా, ఈ నిబంధన నుండి ఎవరికీ మిన
Date : 13-03-2024 - 11:39 IST -
AP Politics : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు బర్రెలక్కలు..!
ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బర్రెలక్క పోటీ చేశారు. ఆమె కేవలం 15,000 ఓట్లను మాత్రమే సాధించగలిగింది, కానీ ఆమె నిరుద్యోగ అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. అంతేకాకుండా.. బీఆర్ఎస్ (BRS) పార్టీ నష్టానికి దోహదపడింది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో
Date : 13-03-2024 - 11:29 IST -
PM Modi: రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన.. ఎక్కడంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం 'ఇండియాస్ టెక్డ్: చిప్స్ ఫర్ డెవలప్డ్ ఇండియా'లో పాల్గొననున్నారు. దాదాపు రూ.1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Date : 13-03-2024 - 10:48 IST -
234 Fighters Killed : 234 మంది ఫైటర్లు హతం.. బార్డర్లో హైఅలర్ట్
234 Fighters Killed : రష్యా సరిహద్దుల్లో ఘోరం జరిగింది.
Date : 13-03-2024 - 10:46 IST -
Japan Rocket: పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్.. వీడియో వైరల్..!
కమర్షియల్ స్పేస్ రేసులో చేరేందుకు జపాన్ (Japan Rocket) చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది.
Date : 13-03-2024 - 10:26 IST