Speed News
-
Elections : మూడో విడుత లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో విడుత నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 19 వరకు నామపత్రాలు సమర్పించవచ్చు. నామినేషన్లను ఏప్రిల్ 20న పరిశీలిస్తారు. ఆయా స్థానాల్లో మే 7న పోలింగ్ జరుగనుంది. We’re now on WhatsApp. Click to Join. మూడో విడుతలో అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరప్ర
Date : 12-04-2024 - 11:03 IST -
CM Jagan Nomination: సీఎం జగన్ నామినేషన్ తర్వాత ప్రచార బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ భారతి..?
ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Nomination) మేమంతా సిద్ధం అనే సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
Date : 12-04-2024 - 9:35 IST -
Mumbai Batters: దంచికొట్టిన ముంబై బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన బెంగళూరు
ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Batters) గాడిలో పడింది. గత మ్యాచ్ లో ఢిల్లీపై గెలిచి గెలుపు బాట పట్టిన ఆ జట్టు తాజాగా రెండో విజయాన్ని అందుకుంది.
Date : 11-04-2024 - 11:23 IST -
Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యం: మంత్రి రోజా
Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు, గురువారం మండలంలోని క్షూరికాపురం పంచాయతీలో ఆమె ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఆమె అభివృద్దిని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరి
Date : 11-04-2024 - 9:40 IST -
DK Aruna: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు : డీకే అరుణ
DK Aruna: గురువారం ఉదయం గద్వాల్లోని జరిగిన ముఖ్య నేతల సమావేశంలో నాగర్కర్నూల్ అభ్యర్థి భర్త్ప్రసాద్తో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల హామీలు లేకపోయినా కేంద్రంలో మరో ఐదు హామీలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్
Date : 11-04-2024 - 9:30 IST -
Medicines: మార్కెట్లో మెడికల్ మాఫియా.. నకిలీ మందులతో జర జాగ్రత్త
Medicines: మార్కెట్లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయి. పబ్లిక్ రెగ్యులర్ గా వాడే అన్ని మందుల్లో కల్తీలు వచ్చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ ,డ్రగ్ ఏజెన్సిస్,ఫార్మాసిలో డ్రగ్ కంట్రోలర్ తనిఖీల్లో భారీగా ఫెక్ మందుల వ్యవహారం బయటపడుతోంది. ప్రముఖ బ్రాండ్స్కు సంబంధించిన చాల మందులను డూప్లికేట్వి చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్ళు. ప్రముఖ కంపెనీల పేరుతో మార్క
Date : 11-04-2024 - 8:39 IST -
Summer: సమ్మర్ ఎఫెక్ట్.. సిటీలో పెరుగుతున్న విద్యుత్ వాడకం
Summer: హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలకు ఏమాత్రం విశ్రాంతి ఉండడం లేదు. ముఖ్యంగా తెలంగాణ పరిధిలోని హైదరాబాదులో మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ తారాస్థాయికి చేరింది. పలు సబ్ స్టేషన్లలో 80% కంటే ఎక్కువ లోడ్ ఉన్న పవర్ ట్రాన్స్ ఫార్మర్లను ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటితో మార్పు చేశారు. అంతేకాదు పలు కాలనీలో ఉండే డిస్ట్రిబ్యూషన్
Date : 11-04-2024 - 7:55 IST -
Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఖాన్పూర్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో గురువారం అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Date : 11-04-2024 - 5:10 IST -
Bus Overturns: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం
హర్యానాలోని మహేంద్రగఢ్లో గురువారం ఉదయం పిల్లలతో నిండిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా (Bus Overturns) పడింది. ఈ ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతిచెందగా, 15 మంది చిన్నారులు గాయపడినట్లు సమాచారం.
Date : 11-04-2024 - 11:20 IST -
Pandya Stepbrother: హార్దిక్ పాండ్యా సోదరుడు అరెస్ట్.. కారణమిదే..!
క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యాను మోసం చేశాడనే ఆరోపణలపై అతని మరో సోదరుడిని (సవతి తల్లి) బుధవారం పోలీసులు అరెస్ట్ (Pandya Stepbrother) చేశారు.
Date : 11-04-2024 - 11:05 IST -
Terrorist Killed: ఎన్కౌంటర్లో ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాది (Terrorist Killed)ని హతమార్చాయి. గురువారం (ఏప్రిల్ 11, 2024) ఉదయం నుండి అర్షిపోరా ప్రాంతంలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది.
Date : 11-04-2024 - 8:01 IST -
RR vs GT: రాజస్థాన్కు షాక్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. చివరి బంతికి విజయం..!
హోరాహోరీగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (RR vs GT)పై విజయం సాధించింది.
Date : 11-04-2024 - 12:04 IST -
Inter Results: తెలంగాణలో త్వరలో ఇంటర్ ఫలితాలు.. ఎప్పుడంటే
Inter Results: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ఏప్రిల్ 20లోగావిడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించారు. ఫలితాల కోసం 9 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పరీక్ష ఫలితాల సాంకేతిక అంశాలపై అధికారులు దృష్టిపెట్టారు. దీనికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పరీక్ష రాసిన విద్యార్థులు, రాయన
Date : 10-04-2024 - 9:12 IST -
Hyderabad: హైదరాబాద్ లో అడుగంటుతున్న జలాలు.. జీహెచ్ ఎంసీ అలర్ట్
Hyderabad: కోటిన్నర జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్, మంజీరా, కృష్ణా 1,2, 3, గోదావరి ఫేజ్ -1 నుంచి నీటి సరఫరా జరుగుతుందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని కోర్ సిటీ GHMC 1098 MLD, ORR ఏరియాల్లో 270MLD, మిషన్ భగీరథ 150 MLD సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 4.12శాతం నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందన్నారు అధికారులు. హైదర
Date : 10-04-2024 - 9:01 IST -
Cricket Betting: మియాపూర్లో ఐపీఎల్ బెట్టింగ్ బుకీలు అరెస్ట్
మియాపూర్లో ఐపీఎల్ బెట్టింగ్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్లోని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ మరియు మియాపూర్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Date : 10-04-2024 - 8:53 IST -
Visakhapatnam: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి బ్యాంకాక్ కు డైరెక్ట్ ఫ్లైట్
Visakhapatnam: ఎయిర్ ఏషియా విశాఖపట్నం-బ్యాంకాక్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత విశాఖపట్నం నుండి విదేశీ విమానాన్ని ప్రవేశపెట్టిన రెండవ అంతర్జాతీయ విమానయాన సంస్థగా నిలిచింది. విశాఖపట్నం నుంచి సింగపూర్ కు తొలి అంతర్జాతీయ విమానం స్కూట్. వారానికి మూడు సార్లు (మంగళ, గురు, శనివారాలు) బ్యాంకాక్ కు ఎయిర్ ఏషియా విమానాలను నడపనుంది. బ్యాంకాక్ ను
Date : 10-04-2024 - 8:19 IST -
Niveditha : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదత
మే 13న జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక (Secunderabad Cantonment By Election)కు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (BRS) అధినేత కే చంద్రశేఖర్ రావు (K. Chandra Shekar Rao) ఏప్రిల్ 10 బుధవారం నాడు నివేదిత (Niveditha)ను పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు.
Date : 10-04-2024 - 5:17 IST -
One Voter : ఈ పోలింగ్ బూత్ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. హ్యాట్సాఫ్ ఈసీ
One Voter : సార్వత్రిక ఎన్నికలకు యావత్ దేశం రెడీ అవుతోంది. ఒకే ఒక్క ఓటరు(One Voter) ఉన్న ఓ కుగ్రామం కూడా ఈ కీలక ఘట్టానికి సమాయత్తం అవుతోంది.
Date : 10-04-2024 - 1:54 IST -
Gold Prices: పరుగులు పెడుతున్న బంగారం ధర.. గోల్డ్ బాటలోనే సిల్వర్ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ధరలివే..!
భారత్లో బంగారం, వెండి ధరలు (Gold Prices) పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.71,500 దాటగా, వెండి ధర రూ.400కు పైగా ఎగబాకి రూ.83,000కు చేరువైంది.
Date : 10-04-2024 - 11:30 IST -
Khammam Congress MP Ticket: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో తెరపైకి కొత్త పేరు..!
దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల (Khammam Congress MP Ticket) వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎన్నికలను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Date : 10-04-2024 - 11:07 IST