KTR sensational tweet: బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్లు ఎంతో మంది ఉన్నట్లే కనిపిస్తోంది.
- By hashtagu Published Date - 11:23 AM, Tue - 4 April 23
తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR sensational tweet)మరోసారి ట్విట్టర్ వేదికగా బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఉన్నట్లు అనిపిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ తో ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. రాజస్తాన్, తమిళనాడు యూనివర్సిటీ ల నుంచి ఫేక్ సర్టిఫికేట్లను కలిగిఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో అబద్దాలు చెప్పడం, క్రిమినల నేరం కిందకు రాదాంటూ ప్రశ్నించారు. లోకసభ స్పీకర్ దీనిని నిర్దారించకుండానే దోషులగా తేలితే అనర్హత వేటు చేయోచ్చుకదా అంటూ ప్రశ్నించారు.
Looks like we have too many MunnaBhai, MBBS types in BJP
2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders 😄 Have forged certificates from Rajasthan & TN Universities
Isn’t it a criminal offence to lie in your election affidavit on whose basis MP gets…
— KTR (@KTRBRS) April 4, 2023
డిగ్రీ సర్టిఫికేట్ల విషయంలో మోదీని టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ సంచలనానికి తెరలేపింది. నా స్టడీ సర్టిపికేట్లు నా దగ్గర ఉన్నాయ్ నేను చూపిస్తా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Related News
Amit Shah : కేజ్రీవాల్ వి కోర్టుధిక్కరణ వ్యాఖ్యలు..అమిత్ షా
Amit Shah: ఇటివల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) మాట్లాడుతూ.. ఇండియా కూటామి అధికారంలోకి వస్తే..తాను మళ్లీ జైలుకు వెళాల్సిన అవసరం ఉండదు అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర హూం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) స్పందిస్తూ.. ఇంతకు మించి కోర్టు ధిక్కరణ(Contempt of court) ఉండదని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పులిస్తుం�