Mallikarjun Kharge : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం గుజరాత్ చేరుకున్న ఖర్గే
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే నేటి నుంచి అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు
- By Prasad Published Date - 07:42 AM, Fri - 7 October 22
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే నేటి నుంచి అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆయన రేపు సబర్మతి ఆశ్రమం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సెప్టెంబర్ 30న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు ముగియగా, అక్టోబర్ 19న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Related News
Delhi : ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఎన్ బ్లాక్లో బ్యాగు కలకలం
Delhi: ఢిల్లీలోని ఐకానిక్ కన్నాట్ ప్లేస్లోని ఎన్ బ్లాక్లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి వదిలేసి వెళ్లిన బ్యాగు కనుగొనబడింది. కన్నాట్ప్లేస్ ఏరియాలోని N బ్లాకులో ఎవరో వదిలేసి వెళ్లన బ్యాగు కనిపించడంతో అందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి జనాన్ని అప్రమత్తం చేశారు. ఘటనా స�