TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 4.9 శాతం డీఏ మంజూరు
టీఎస్ఆర్టీసీ (TSRTC) ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది.
- By Balu J Published Date - 06:00 PM, Thu - 1 June 23
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా టీఎస్ఆర్టీసీ (TSRTC) ఉద్యోగులకు యాజమాన్యం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు 4.9 శాతం డీఏ మంజూరు చేసినట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు డీఏ చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ప్రకటన ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కడా లేని ఆనందం నింపింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Also Read: Dashabdi Utsavalu: తెలంగాణ ‘దశాబ్ది’ ఉత్సవాలు దద్ధరిల్లేలా!
Related News
CM Revanth : కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం కొనసాగుతోంది. ఇవాళ ఎండల తీవ్రత కూడా తక్కువగానే ఉండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.