Good News
-
#India
Ration Rice : రేషన్ దారులకు గుడ్ న్యూస్..ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణి
వేసవి కాలంలో భానుడి ప్రతాపం వల్ల ప్రజలు ప్రతి నెలా రేషన్ షాపుల వద్ద క్యూ కట్టడం కష్టమవుతుందని భావించి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల కోటా బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని ప్రతిపాదించింది
Date : 04-03-2026 - 4:36 IST -
#Andhra Pradesh
ఏపీ నిరుద్యోగులకు ఉగాది కానుక ..ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు !!
మార్చి 19న జరుపుకోనున్న ఉగాది పండుగ పర్వదినాన 'జాబ్ క్యాలెండర్' విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే అత్యంత ప్రాధాన్యత కలిగిన డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ను
Date : 19-02-2026 - 11:05 IST -
#Telangana
Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్
ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు 'మహాలక్ష్మి' స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు
Date : 19-02-2026 - 9:12 IST -
#Telangana
Good News : తెలంగాణ రైతులకు మరో శుభవార్త !!
తెలంగాణలో రసాయన రహిత సాగును ప్రోత్సహిస్తూ, అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఆర్గానిక్ (సేంద్రియ) ఉత్పత్తుల పేరుతో నకిలీల బెడద పెరుగుతుండటంతో
Date : 16-02-2026 - 12:30 IST -
#Telangana
Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్
హైదరాబాద్లోని బంజారా భవన్లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తండావాసుల జీవితాల్లో వెలుగులు నింపేలా భారీ ప్రకటనలు చేశారు
Date : 15-02-2026 - 8:00 IST -
#Business
భారత్లో గూగుల్ భారీ క్యాంపస్… 20,000 మందికి ఉద్యోగాలు
Google భారతీయ టెక్ ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇండియాలో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా హెచ్-1బీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం. హెచ్-1బీ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి కంపెనీలు విదేశీయులను నియమించుకోవడంలో ప్రధాన అడ్డంకిగా […]
Date : 04-02-2026 - 3:20 IST -
#Andhra Pradesh
ఏపీ ప్రజలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూ ఇయర్ గిఫ్ట్..
Revenue Minister Anagani Satya Prasad : నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు శుభవార్త చెప్పింది. 22ఏ జాబితా నుండి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతో పాటు ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోనున్నాయి. భూ యజమానులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయం వారి హక్కులను కాపాడుతుంది. ఏపీలో 22ఏ జాబితా నుంచి […]
Date : 01-01-2026 - 1:57 IST -
#Business
Pensioners: పెన్షనర్లకు శుభవార్త.. రూ. 1,000 నుండి రూ. 9,000 వరకు పెరిగే అవకాశం!
రాబోయే బడ్జెట్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఈపీఎస్-1995 కింద పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ రూ. 9,000కి పెరుగుతుంది. ఇది 800 శాతం ముఖ్యమైన పెరుగుదల, దీని వలన వారికి ఎంతో అవసరమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.
Date : 27-11-2025 - 5:59 IST -
#Andhra Pradesh
AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్
AP Employees: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి పెద్ద ఎత్తున పదోన్నతులు
Date : 03-11-2025 - 7:00 IST -
#Telangana
Good News : అంగన్వాడీ విద్యార్థులకు గుడ్న్యూస్
Good News : హైదరాబాద్లోని 914 కేంద్రాల్లో ఉన్న 29 వేల మంది చిన్నారుల్లో 90 శాతం మంది తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు వెళ్తున్నారు. దీంతో పిల్లలకు సరియైన ఆహారం అందడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కొంతమంది టీచర్లు
Date : 02-11-2025 - 4:17 IST -
#Business
8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్ర ప్రభుత్వం!
సాధారణంగా కొత్త వేతన సంఘం మే నెలలో అమలు చేయబడుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే ఇది వచ్చే ఏడాది 2026లో విడుదల కావచ్చు అని చెప్పవచ్చు.
Date : 23-10-2025 - 5:28 IST -
#Business
Good News : హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్ న్యూస్
Good News : భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా రెపో రేటును 5.50 శాతంగా యథాతథంగా కొనసాగించడంతో, దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేపట్టాయి
Date : 14-10-2025 - 5:30 IST -
#Andhra Pradesh
Good News : ఇళ్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
Good News : ఆంధ్రప్రదేశ్లో పేద, మధ్యతరగతి వర్గాలకు కూటమి ప్రభుత్వం (Kutami Govt) శుభవార్తను అందించింది. ఇంటి రిజిస్ట్రేషన్ ఫీజు (House Registration Fee) విషయంలో గతంలో వసూలు చేస్తున్న భారీ మొత్తాన్ని కేవలం రూ.1కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Date : 30-09-2025 - 7:38 IST -
#Andhra Pradesh
Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు
Good News : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.926 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లలో ఖర్చును తగ్గించి ఇంకా మరిన్ని రాయితీలు ఇవ్వడానికి కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు
Date : 28-09-2025 - 4:15 IST -
#Andhra Pradesh
Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
Fee Reimbursement: గత ప్రభుత్వ కాలంలో సుమారు రూ.4,000 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిపి, ఆ బకాయిలలో ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా, కాలేజీలకు చెల్లింపులు సక్రమంగా చేరడం సులభమవుతుంది.
Date : 28-09-2025 - 10:15 IST