Good News
-
#Andhra Pradesh
ఏపీ ప్రజలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూ ఇయర్ గిఫ్ట్..
Revenue Minister Anagani Satya Prasad : నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు శుభవార్త చెప్పింది. 22ఏ జాబితా నుండి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతో పాటు ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోనున్నాయి. భూ యజమానులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయం వారి హక్కులను కాపాడుతుంది. ఏపీలో 22ఏ జాబితా నుంచి […]
Date : 01-01-2026 - 1:57 IST -
#Business
Pensioners: పెన్షనర్లకు శుభవార్త.. రూ. 1,000 నుండి రూ. 9,000 వరకు పెరిగే అవకాశం!
రాబోయే బడ్జెట్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఈపీఎస్-1995 కింద పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ రూ. 9,000కి పెరుగుతుంది. ఇది 800 శాతం ముఖ్యమైన పెరుగుదల, దీని వలన వారికి ఎంతో అవసరమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.
Date : 27-11-2025 - 5:59 IST -
#Andhra Pradesh
AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్
AP Employees: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి పెద్ద ఎత్తున పదోన్నతులు
Date : 03-11-2025 - 7:00 IST -
#Telangana
Good News : అంగన్వాడీ విద్యార్థులకు గుడ్న్యూస్
Good News : హైదరాబాద్లోని 914 కేంద్రాల్లో ఉన్న 29 వేల మంది చిన్నారుల్లో 90 శాతం మంది తల్లిదండ్రులు ఉదయాన్నే పనులకు వెళ్తున్నారు. దీంతో పిల్లలకు సరియైన ఆహారం అందడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కొంతమంది టీచర్లు
Date : 02-11-2025 - 4:17 IST -
#Business
8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్ర ప్రభుత్వం!
సాధారణంగా కొత్త వేతన సంఘం మే నెలలో అమలు చేయబడుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే ఇది వచ్చే ఏడాది 2026లో విడుదల కావచ్చు అని చెప్పవచ్చు.
Date : 23-10-2025 - 5:28 IST -
#Business
Good News : హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్ న్యూస్
Good News : భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా రెపో రేటును 5.50 శాతంగా యథాతథంగా కొనసాగించడంతో, దేశంలోని ప్రధాన బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేపట్టాయి
Date : 14-10-2025 - 5:30 IST -
#Andhra Pradesh
Good News : ఇళ్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
Good News : ఆంధ్రప్రదేశ్లో పేద, మధ్యతరగతి వర్గాలకు కూటమి ప్రభుత్వం (Kutami Govt) శుభవార్తను అందించింది. ఇంటి రిజిస్ట్రేషన్ ఫీజు (House Registration Fee) విషయంలో గతంలో వసూలు చేస్తున్న భారీ మొత్తాన్ని కేవలం రూ.1కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Date : 30-09-2025 - 7:38 IST -
#Andhra Pradesh
Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..తగ్గనున్న కరెంట్ ఛార్జీలు
Good News : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.926 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లలో ఖర్చును తగ్గించి ఇంకా మరిన్ని రాయితీలు ఇవ్వడానికి కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు
Date : 28-09-2025 - 4:15 IST -
#Andhra Pradesh
Fee Reimbursement: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ రూ.400కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
Fee Reimbursement: గత ప్రభుత్వ కాలంలో సుమారు రూ.4,000 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిపి, ఆ బకాయిలలో ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా, కాలేజీలకు చెల్లింపులు సక్రమంగా చేరడం సులభమవుతుంది.
Date : 28-09-2025 - 10:15 IST -
#Technology
BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్న్యూస్
BSNL : ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న BSNL, ప్రైవేట్ సంస్థలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, జియో పోటీతో వెనుకబడింది. ఇప్పటికే ఈ ప్రైవేట్ కంపెనీలు 5G సేవలు అందిస్తున్న సమయంలో, BSNL మాత్రం ఆలస్యంగా 4G సేవలను ప్రారంభిస్తోంది
Date : 26-09-2025 - 4:30 IST -
#India
Good News : తగ్గిన సిమెంట్ ధరలు
Good News : గతంలో రూ.290 ఉన్న సంచి ఇప్పుడు రూ.260కి చేరగా, రూ.370 పలికిన బ్యాగు రూ.330కి తగ్గింది. ఈ తగ్గింపుతో చిన్న, మధ్యతరహా నిర్మాణ ప్రాజెక్టులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది
Date : 25-09-2025 - 11:00 IST -
#Andhra Pradesh
Compassionate Appointments : 2,569 మందికి కారుణ్య నియామకాలు – లోకేశ్
Compassionate Appointments : మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిస్తూ ఈ అంశాన్ని వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,441 దరఖాస్తులు అందగా, వాటిలో 2,569 మందికి ఉద్యోగాల రూపంలో కారుణ్య నియామకాలు కల్పించారని స్పష్టం చేశారు.
Date : 20-09-2025 - 8:30 IST -
#Telangana
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం శుభవార్త
Indiramma Houses : వీటితో పాటు, స్వచ్ఛ భారత్ పథకం కింద మరో రూ.12 వేలు కూడా ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం అందించనుంది. ఈ విధంగా మొత్తం రూ.5 లక్షల ఇంటి నిర్మాణ ఖర్చులో, కేంద్రం మొత్తం రూ.1.11 లక్షలు మంజూరు చేస్తుంది
Date : 08-09-2025 - 8:00 IST -
#Andhra Pradesh
Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం.. మరో హామీ అమలు!
ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ లక్ష్యం, వైద్య ఖర్చుల వల్ల ఏ ఒక్క కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా చూడటమే. ఈ కొత్త విధానం పాత ఆరోగ్య పథకాలలో ఉన్న లోపాలను సరిచేస్తుంది.
Date : 04-09-2025 - 7:14 IST -
#India
Gold Rates : జీఎస్టీ రేట్ల సవరణతో బంగారం ప్రియులకు శుభవార్త..ఎంతవరకు తగ్గే చాన్స్ అంటే?
Gold Rates : బంగారంపై వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో కేంద్రం సవరణలు చేయడంతో బంగారం ధరలు తగ్గుతాయని టాక్ వినిపిస్తోంది.
Date : 04-09-2025 - 4:37 IST