Good News
-
#India
DA Hike: ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగస్తుల జీతాలు భారీగా పెంపు
సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డిఏ సవరణను ప్రభుత్వం మార్చిలోనే ప్రకటిస్తుంది. గత రికార్డులను పరిశీలిస్తే, 2024 మరియు 2025 సంవత్సరాల్లో కూడా మార్చి నెలాఖరులోనే ఈ ప్రకటనలు వచ్చాయి
Date : 25-03-2026 - 9:02 IST -
#Telangana
Good News : వాహనదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఒకే వ్యక్తి పేరు మీద రెండో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే
Date : 21-03-2026 - 12:39 IST -
#India
LPG Cylinder : గ్యాస్ సిలిండర్లపై మోడీ సర్కార్ గుడ్ న్యూస్
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పీఎన్జీ వాడకం సురక్షితమైనది మరియు సౌకర్యవంతమైనదని అధికారులు వివరిస్తున్నారు. రవాణాకు వాడే సీఎన్జీ (CNG) సరఫరాలో
Date : 18-03-2026 - 6:45 IST -
#India
Air Passengers : విమాన ప్రయాణికులకు శుభవార్త
విమానయాన సంస్థలు 'వెబ్ చెక్-ఇన్' పేరుతో దాదాపు ప్రతి సీటుకూ అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్రం ఇప్పుడు కఠిన నిబంధనలను తెచ్చింది. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి
Date : 18-03-2026 - 11:56 IST -
#Health
Diabetes : డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్
ప్రముఖ వైద్య నిపుణుల మార్గదర్శకత్వంలో రూపొందించబడిన ఈ సాధనం, కోరోనరీ హార్ట్ డిసీజ్ మరియు మేజర్ అడ్వర్స్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ (MACE) వంటి ప్రాణాంతక పరిస్థితులను ముందే గుర్తించడం ద్వారా మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో పనిచేస్తుంది
Date : 13-03-2026 - 7:28 IST -
#Andhra Pradesh
Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ‘స్వయం’ పథకాన్ని తీసుకువస్తోంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు 'గ్లోబల్ బ్రాండింగ్' కల్పించనున్నారు
Date : 10-03-2026 - 1:53 IST -
#Andhra Pradesh
Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు
ఒకే బ్రాండ్ మద్యం సీసా తెలంగాణలో లభించే ధర కంటే ఏపీలో సుమారు రూ. 3,000 నుండి రూ. 6,000 వరకు అదనంగా ఉంటోంది. ఈ భారీ వ్యత్యాసం కారణంగా రాష్ట్రంలో 'నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్' (NDPL)
Date : 10-03-2026 - 12:05 IST -
#India
Ration Rice : రేషన్ దారులకు గుడ్ న్యూస్..ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణి
వేసవి కాలంలో భానుడి ప్రతాపం వల్ల ప్రజలు ప్రతి నెలా రేషన్ షాపుల వద్ద క్యూ కట్టడం కష్టమవుతుందని భావించి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల కోటా బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకేసారి పంపిణీ చేయాలని ప్రతిపాదించింది
Date : 04-03-2026 - 4:36 IST -
#Andhra Pradesh
ఏపీ నిరుద్యోగులకు ఉగాది కానుక ..ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు !!
మార్చి 19న జరుపుకోనున్న ఉగాది పండుగ పర్వదినాన 'జాబ్ క్యాలెండర్' విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే అత్యంత ప్రాధాన్యత కలిగిన డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ను
Date : 19-02-2026 - 11:05 IST -
#Telangana
Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్
ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు 'మహాలక్ష్మి' స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు
Date : 19-02-2026 - 9:12 IST -
#Telangana
Good News : తెలంగాణ రైతులకు మరో శుభవార్త !!
తెలంగాణలో రసాయన రహిత సాగును ప్రోత్సహిస్తూ, అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఆర్గానిక్ (సేంద్రియ) ఉత్పత్తుల పేరుతో నకిలీల బెడద పెరుగుతుండటంతో
Date : 16-02-2026 - 12:30 IST -
#Telangana
Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్
హైదరాబాద్లోని బంజారా భవన్లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తండావాసుల జీవితాల్లో వెలుగులు నింపేలా భారీ ప్రకటనలు చేశారు
Date : 15-02-2026 - 8:00 IST -
#Business
భారత్లో గూగుల్ భారీ క్యాంపస్… 20,000 మందికి ఉద్యోగాలు
Google భారతీయ టెక్ ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇండియాలో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా హెచ్-1బీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం. హెచ్-1బీ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి కంపెనీలు విదేశీయులను నియమించుకోవడంలో ప్రధాన అడ్డంకిగా […]
Date : 04-02-2026 - 3:20 IST -
#Andhra Pradesh
ఏపీ ప్రజలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూ ఇయర్ గిఫ్ట్..
Revenue Minister Anagani Satya Prasad : నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు శుభవార్త చెప్పింది. 22ఏ జాబితా నుండి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతో పాటు ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోనున్నాయి. భూ యజమానులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయం వారి హక్కులను కాపాడుతుంది. ఏపీలో 22ఏ జాబితా నుంచి […]
Date : 01-01-2026 - 1:57 IST -
#Business
Pensioners: పెన్షనర్లకు శుభవార్త.. రూ. 1,000 నుండి రూ. 9,000 వరకు పెరిగే అవకాశం!
రాబోయే బడ్జెట్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఈపీఎస్-1995 కింద పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ రూ. 9,000కి పెరుగుతుంది. ఇది 800 శాతం ముఖ్యమైన పెరుగుదల, దీని వలన వారికి ఎంతో అవసరమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.
Date : 27-11-2025 - 5:59 IST