4 Killed : ఢిల్లీలో దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు దారుణ హత్య
ఢిల్లీలోని పాలం ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురైయ్యారు...
- By Prasad Published Date - 07:57 AM, Wed - 23 November 22
ఢిల్లీలోని పాలం ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురైయ్యారు. మృతుల్లో ఇద్దరు సోదరీమణులు, వారి తండ్రి, అమ్మమ్మ ఉన్నారు . మృతదేహాలన్నీ ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉన్నాయి. డ్రగ్స్కి బానిసైన నిందితుడు తన సోదరీమణులు, తండ్రి, మనవరాలిని హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన మహిళల్లో ఒకరు నెలపై రక్తపు మడుగులో ఉండగా.. ఇద్దరు కుటుంబ సభ్యులు బాత్రూమ్లో పడి ఉన్నారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Related News
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు ?
Phone Tapping Case: బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.