Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 25 ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం (వీడియో)..!
ఢిల్లీలోని వజీర్పూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు చాలా ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. వజీర్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా జేడీ ధర్మకాంత సమీపంలోని ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది.
- By Gopichand Published Date - 10:37 AM, Fri - 31 March 23
ఢిల్లీలోని వజీర్పూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు చాలా ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. వజీర్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా జేడీ ధర్మకాంత సమీపంలోని ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖకు చెందిన 25 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే సీఎం కేజ్రీవాల్ ఘటన స్థలానికి వెళ్లారు. ఘటనకు గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Earthquake: చిలీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
#WATCH | Delhi: Fire breaks out in a factory in Wazirpur area. 25 fire tenders rushed to the site.
Details awaited. pic.twitter.com/OHQxxxrVTR
— ANI (@ANI) March 31, 2023
Related News
TS : జైల్లో కవితను కలిసిన బాల్క సుమన్, ఆర్ ఎస్ ప్రవీణ్
Brs Mlc Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో అరెస్టయి ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడి(Judicial Custody)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman), నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమర్(RS Praveen Kumar) తీహార్ జైల్లో కవిత(Kavitha)ను కలిసి ఆమెను పరామర్శించారు. కవితతో ములాఖత్ ముగిసిన �