Revanth Reddy: రేవంత్ రెడ్డితో గురునాథ్ రెడ్డి భేటీ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
- By Balu J Published Date - 12:08 PM, Fri - 27 January 23
హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఆర్. గురునాథ్ రెడ్డి, ఆయన కుమారుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ఫిబ్రవరి 6 నుంచి జరిగే హాత్ సే హాత్ జోడో యాత్ర, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో గురునాథ్ రెడ్డికి ఉన్న అనుబంధం చర్చకు వచ్చింది. వీరిద్దరి భేటీతో కొడంగల్ రాజకీయాల్లో మార్పు రానుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
Related News
Lok Sabha Elections : రేవంత్ ఫై మళ్లీ అలాగే కామెంట్స్ చేసిన కేటీఆర్..
రేవంత్(CM Revanth Reddy)..త్వరలో బిజెపి లో చేరబోతున్నాడని, లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే బిజెపి లో చేరే ఫస్ట్ పర్సన్ ఆయనే అంటూ