HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Central Government Has Constituted A Joint Parliamentary Committee Jpc On Jamili Elections

One Nation One Election: జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని (JPC) నియమకాం?

జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మొత్తం 31 మంది ఎంపీలను చేర్చారు, అందులో 21 మంది లోక్‌సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.

  • By Kode Mohan Sai Published Date - 02:36 PM, Wed - 18 December 24
  • daily-hunt
One Nation One Election
One Nation One Election

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జమిలి ఎన్నికల (One Nation, One Poll) బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లులుగా ఉంటాయి, వాటికి ఆమోదం పొందాలంటే మూడింట రెండోవంతు మెజారిటీ అవసరం.

ఈ నేపథ్యంలో, ఈ బిల్లులపై సమగ్ర చర్చల కోసం వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు, అధ్యయనం చేయడానికి JPC ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

ఈ కమిటీ మొత్తం 31 మంది ఎంపీలతో ఉండగా, అందులో 21 మంది లోక్‌సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులకు స్థానం కల్పించబడింది. జమిలి ఎన్నికల బిల్లుపై మూడు నెలల కాలపరిమితితో ఈ కమిటీకి అధ్యయనం చేయాలని సూచించబడ్డింది. జేపీసీ సభ్యుల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడాల్సి ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • committee on One Nation One Election
  • Jamili Elections
  • Joint Parliamentary Committee
  • narendra modi
  • NDA vs UPA
  • One Nation One Election
  • rahul gandhi

Related News

Dhwajarohan In Ayodhya

Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!

అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు ముగిశాయి. దీనికి సంకేతంగా అయోధ్యంలో ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అయోధ్య ఘట్టంలో ఈ వేడుక ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ చారిత్రక వేడుక కోసం 100 టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయం, పరిసరాలను అలంకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం ఎగురువేశారు. సరిగ్గా అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరిగింది. మొత్తం 7 వేల మంది అతిథులు ఈ కార

    Latest News

    • ‎Rice: ప్రతీరోజూ 3 పూటలా అన్నం తింటున్నారా? అయితే ఇది మీకోసమే!

    • ‎Cabbage: తరచుగా క్యాబేజీ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • ‎Leftover Rice: రాత్రి మిగిలిపోయిన అన్నం తింటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

    • Spiritual: ‎చేతిలో నుంచి హారతి పళ్ళెం కింద పడిపోతే ఏం జరుగుతుందో, దాని అర్థం ఏంటో మీకు తెలుసా?

    • Crow: ఇంటి ముందుకు ఈ దిశలో కాకి అరుస్తుందా.. అయితే జరగబోయేది ఇదే?

    Trending News

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

      • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd