HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brs Will Play A Key Role In The Upcoming Elections In Ap

AP BRS: ఏపీలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర

 రానున్న ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి కీలక భూమిక పోషించనుందని ఆ పార్టీ నాయకులు షేక్ ఖాజావలి అన్నారు.

  • Author : Balu J Date : 16-10-2023 - 5:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs Ap
Brs Ap

AP BRS: రానున్న ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి కీలక భూమిక పోషించనుందని ఆ పార్టీ నాయకులు షేక్ ఖాజావలి అన్నారు. సోమవారం మంగళగిరి రోడ్ లోని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయంలో పలువురు నాయకులు భారాసాలో చేరారు. ఈ సందర్భంగా ఖాజావలి మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయి ప్రజా జీవనం అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఐఏఎస్ అధికారి,బి ఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ కు అన్ని వర్గాల ప్రజల సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన ఉందన్నారు.ఆయన పరిపాలన దక్షతతోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.బి ఆర్ ఎస్ బలోపేతంలో ప్రజలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.తొలుత ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు కలువ పూర్ణచంద్రరావు మరియు మహిళా నాయకురాలు షేక్ ఫాతిమా పఠాన్ గుల్జార్ షేక్ మహబూబ్ ఉన్నిసా షేక్ రిజ్వానాలు భారత రాష్ట్ర సమితి లో చేరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra politics
  • andhra pradesh
  • AP BRS
  • cm kcr

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

    Latest News

    • ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

    • కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

    • మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

    Trending News

      • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

      • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

      • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

      • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd