HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brs President Kcr Likely To Visit Flood Hit Anantapur

KCR AP Tour : ఏపీలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌.. బీఆర్ఎస్ అధ్య‌క్షుడిగా తొలిసారి..!

బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిసారిగా.....

  • Author : Prasad Date : 14-10-2022 - 7:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr
Cm Kcr

బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిసారిగా అనంతపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేన‌ప్ప‌టికీ సోమవారం లోపు వరద ప్రభావిత ప్రాంతాలను కేసీఆర్ సందర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. జాతీయ నాయకుడిగా ప్రజలకు చేరువయ్యేందుకు, వారితో మమేకమయ్యేందుకు ఈ ప్రయత్నం చేస్తామని పార్టీ నేతలు తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు చేరువయ్యారనే పేరు కేసీఆర్‌కు ఉందని టీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. ఢిల్లీలో రైతుల నిరసనలో మరణించిన రైతుల కుటుంబాలకు, గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు. వైజాగ్‌లో హుద్‌హుద్ తుఫానుతో రాష్ట్రం అతలాకుతలమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన అన్ని సహాయాలు అందజేస్తామని ముఖ్యమంత్రి ఒకప్పుడు ముందుకొచ్చారని టీఆర్‌ఎస్ నాయకులు గుర్తు చేసుకున్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • brs party
  • cm kcr
  • floods
  • kcr
  • telangana

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

Latest News

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

  • ‘Aakash’ Educational Gift : దేశ రక్షణ దళాలకు ‘ఆకాశ్’ విద్యా కానుక

  • Congress : క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం. డిప్యూటీ సీఎం ప‌ద‌వి త‌న కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd