HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bcci Brings Good News For Ipl Fans 40 Per Cent Sitting Allowed In Stadiums

IPL Fans:ఐపీఎల్ ఫాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్

ఐపీఎల్ 15వ సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తోంది.

  • By Naresh Kumar Published Date - 10:05 AM, Sun - 24 April 22
  • daily-hunt
Ipl
Ipl

ఐపీఎల్ 15వ సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తోంది. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో స్టేడియంలోకి 40 శాతం ఫాన్స్ ను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ఫాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్లే ఆఫ్ మ్యాచ్ లకు 100 శాతం అభిమానులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు. ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ప్రకటించేందుకు సమావేశమయిన అపెక్స్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు వేదికలకు మాత్రమే బీసీసీఐ పరిమితం చేసింది. అయితే దేశంలో కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్‌ ప్లే ఆఫ్ మ్యాచ్‌లను మరో చోట నిర్వహించేందుకు సిద్ధమయింది. దీనిలో భాగంగా మొదటి క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో జరగనున్నాయి. మే 24 క్వాలిఫయర్‌, మే 26న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరగనుండగా…మే 27న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇదే వేదికలో మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లకు వందశాతం సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించనున్నారు.

బీసీసీఐ తాజా నిర్ణయంతో ఫాన్స్ సంబరపడుతున్నారు. ముఖ్యంగా ఫైనల్ జరిగే వేదిక అహ్మదాబాద్ స్టేడియం లక్ష కెపాసిటీ కావడంతో ఎక్కువ మంది మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లకు సంబంధించి 40 శాతం టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ లకు పూర్తి స్టేడియం కెపాసిటీ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టికెట్ల కోసం రచ్చ రచ్చ ఖాయమని చెప్పొచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 40 percent sitting aloowed
  • BCCI
  • IPL 2022
  • IPL season 15

Related News

Shubman Gill

Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

గత కొద్ది రోజులుగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో శుభ్‌మన్ గిల్ సంబంధాలు దెబ్బతిన్నాయని, ఈ ఇద్దరు దిగ్గజాలు కొత్త కెప్టెన్‌తో మాట్లాడటం లేదనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనిపై గిల్ స్పందించారు.

  • Rohit Sharma- Virat Kohli

    BCCI : రోహిత్ – కోహ్లి రిటైర్మెంట్‌పై బీసీసీఐ క్లారిటీ..!

Latest News

  • Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు

  • Constable Pramod : ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం – డీజీపీ

  • Constable Pramod Dies: పోలీసులకు రక్షణ లేదు.. రేవంత్కు బాధ్యత లేదు – హరీశ్

  • TDP leader Subba Naidu : టీడీపీ నేత సుబ్బనాయుడు కన్నుమూత

  • AP Govt : ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd