Police Raids: పేకాట స్థావరాలపై దాడులు.. డబ్బు, కార్లు స్వాధీనం
- By Balu J Published Date - 01:42 PM, Sat - 4 March 23
ఏపీలోని మంగళగిరిలోని తూళ్ళురు మండలం ఉద్దండరాయుని పాలెంలో నిన్న అర్ధరాత్రి విశ్వసనీయ సమాచారం తో మంగళగిరి ఎస్ఈబి సిఐ మారయ్య బాబు ఆధ్వర్యంలో సిబ్బంది పేకటా స్థావరంపై దాడులు నిర్వహించగా ఈ దాడులలో 13 మంది పేకాట రాయుళ్ళను, వారి వద్ద నుంచి 2,12,000 నగదు, 3 వాహనాలు, ఒక కారు, 14 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఎస్సై మల్లికార్జున రావు లతో పాటు పలువురు కానిస్టేబుల్ పాల్గొన్నారు
Related News
TDP : మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలో నంబర్ వన్గా మారుస్తా: లోకేశ్ రచ్చబండ కార్యక్రమం
Nara Lokesh: టీడీపీ(tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గంలోని తుమ్మపూడిలో రచ్చబండ కార్యక్రమం(Rachabanda program) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు ఆశీర్వదిస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. విదేశీ విద్యకు గతంలో తాము అంబేద్కర్ పేరు పెడితే దాని