HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Muslim Couple Donates Rs 1 02 Crore To Tirumala Temple

Muslim Couple: తిరుమల శ్రీవారికి ముస్లిం దంపతుల రూ.1.02 కోట్ల విరాళం

తిరుమల ఆలయానికి ఓ ముస్లిం దంపతులు 1.02 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.

  • Author : Balu J Date : 21-09-2022 - 2:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ttd
Ttd

తిరుమల ఆలయానికి ఓ ముస్లిం దంపతులు 1.02 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయ వ్యవహారాలను నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అబ్దుల్ ఘనీ, నుబినా బాను మంగళవారం చెక్కును అందించారు. చెన్నైకి చెందిన దంపతులు ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.

బాలాజీ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి అబ్దుల్ ఘనీ అనే వ్యాపారవేత్త విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2020లో, అతను కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆలయ ప్రాంగణంలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడానికి మల్టీ డైమెన్షనల్ ట్రాక్టర్-మౌంటెడ్ స్ప్రేయర్‌ను విరాళంగా ఇచ్చాడు. గతంలో కూరగాయల రవాణా కోసం ఆలయానికి రూ.35 లక్షల రిఫ్రిజిరేటర్ ట్రక్కును అందించారు. ముస్లిం దంపతులు వేంకటేశ్వర స్వామికి కోటిపైగా రూపాయలు విరాళం ఇవ్వడాన్ని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • donates
  • muslim couple
  • tirumala
  • Tirupati Balaji

Related News

Kalvakuntla Kavitha

ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్.. తిరుమల పర్యటన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు : కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha  ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే నేరుగా కొండపైకి వెళ్లకుండా.. మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయింది. మరోవైపు.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకట

    Latest News

    • తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు

    • Nitish Kumar : సీఎం పదవికి నితీశ్ రాజీనామా?

    • బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

    • Anasuya : ‘ఆంటీ’ అనగానే అనసూయ కు ఎక్కడో కాలింది !!

    • వరలక్ష్మీ శరత్ కుమార్ సరస్వతి మూవీ రివ్యూ

    Trending News

      • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

      • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

      • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?

      • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

      • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd