Sabarimala – 300 Cases : శబరిమలలో రద్దీపై 300 కేసులు.. కేరళ హైకోర్టు ఆదేశాలు
Sabarimala - 300 Cases : శబరిమలలో భారీ రద్దీకి తగిన విధంగా సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై కేరళ హైకోర్టు రిజిస్ట్రీకి దాదాపు 300కుపైగా ఫిర్యాదులు అందాయి.
- By Pasha Published Date - 08:11 AM, Fri - 15 December 23
We’re now on WhatsApp. Click to Join.
- ఈ ఏడాది నవంబర్ 17న మండలం – మకరజ్యోతి కాలం ప్రారంభమైంది.
- భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది.
- దీంతో ఇతర రాష్ట్రాల భక్తులు అయ్యప్ప దర్శనం కాకుండానే పందళం వలియకోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు.
- వాహనాలను పంబా వరకు అనుమతించకపోవడంతో భక్తులు ఆందోళన తెలిపారు.
- ప్రైవేటు వాహనాలను బోలక్కల్ వరకే అనుమతించిన అధికారులు అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని పంబాకు ప్రభుత్వ బస్సుల్లో వెళ్లాలని సూచించడంపై నిరసనలు వెల్లువెత్తాయి.
Also Read: Ukraine – EU : ఈయూలో ఉక్రెయిన్కు తెరుచుకున్న తలుపులు
Related News
Sabarimala: శబరిమలలో భక్తుల సందడి, రికార్డు స్థాయిలో దర్శనం
Sabarimala: కొత్త సంవత్సరం తొలి రోజు కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు ఆలయం తెరుచుకోగా.. మధ్యాహ్నం వరకు సుమారు 20 వేల మంది అయ్యప్ప భక్తులు ఇరుముడులు సమర్పించినట్లు వెల్లడించారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా డీఐజీ థామ్సన్ ఆధ్వర్యంలో