HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pakistan Blames India For Floods In Pakistan Occupied Kashmir

POK Floods : పాక్ ఆక్రమిత కశ్మీరులో వరదలు.. భారత్ పనే అంటున్న పాక్

భారత్‌లోని అనంతనాగ్ నుంచి చకోఠీ ప్రాంతం మీదుగా నీరు పీఓకేలోకి(POK Floods) ప్రవేశిస్తున్నట్టు చెబుతోంది.

  • Author : Pasha Date : 27-04-2025 - 10:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pok Floods Pakistan Occupied Kashmir Jhelum River pakistan India

POK Floods : పాకిస్తాన్ వక్రబుద్ధి మారడం లేదు. భారత్‌ను తప్పుడు కోణంలో చూసే పనిని పాక్ ఆపడం లేదు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)ను వరదలు ముంచెత్తుతున్నాయి. చివరకు ఈ వరదలను కూడా భారత్‌తో ముడిపెట్టి పాకిస్తాన్ చూస్తోంది.

Also Read :ED Office Fire: ఈడీ ఆఫీసు భవనంలో భారీ అగ్నిప్రమాదం

అకస్మాత్తుగా జీలం నీటిని వదిలిందని.. 

ఓ వైపు భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీరులో జీలం నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో పీఓకేలోని ముజఫరాబాద్‌కు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. జీలం నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు అలర్ట్‌గా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. పీఓకేలోని హట్టియన్ బాలా, ఘరి దుపట్టా, మఝోయ్ వంటి ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. జీలం నది నీటిమట్టం పెరగడంతో చకోఠి సరిహద్దు నుంచి ముజఫరాబాద్ వరకు నదీతీరంలో వరదల ముప్పుపెరిగింది. దీంతో అక్కడి ప్రజలను ఆందోళన చుట్టుముట్టింది. భారత్ ఉద్దేశపూర్వకంగానే అకస్మాత్తుగా జీలం నది నీటిని పీఓకేలోకి వదిలిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.

Also Read :Pakistan: పాక్ బుద్ధి మార‌దు.. మ‌రోసారి భార‌త సైన్యంపై కాల్పులు!

ఇరుదేశాల మధ్య కమ్యూనికేషన్ లేక.. 

భారత్‌లోని అనంతనాగ్ నుంచి చకోఠీ ప్రాంతం మీదుగా నీరు పీఓకేలోకి(POK Floods) ప్రవేశిస్తున్నట్టు చెబుతోంది. ప్రస్తుతం పీఓకేలోని నదీ తీర ప్రాంతాల్లో 20 నుంచి 30 అడుగుల ఎత్తున జీలం నది నీళ్లు ప్రవహిస్తున్నాయని సమాచారం.  1990 దశకం తర్వాత పీఓకేలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. సింధూ నదీ ఒప్పందాన్ని నిలిపివేస్తామని భారత్ నిర్ణయించిన తర్వాత పీఓకేను వరదలు చుట్టుముట్టడం గమనార్హం. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలపై భారత అధికారులు ఇంకా స్పందించలేదు.  ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రతీ విషయంలో ఇరుదేశాలు అనుమాన భావంతో ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India vs Pakistan
  • Jhelum river
  • pakistan
  • Pakistan occupied Kashmir
  • POK Floods

Related News

Indian Army

అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య భారత రక్షణ బడ్జెట్ 2026పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఈ రంగానికి ₹6.8 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి ఆ నిధులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు

  • Silver

    బంగారం తరహాలో వెండికీ హాల్‌ మార్కింగ్ తప్పనిసరి‌..కేంద్రం కీలక నిర్ణయం

  • India Rice Export To Iran

    ఇరాన్‌కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!

  • Venezuela Hands Over 50M Barrels Of Oil To USA

    అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

  • donald trump modi

    డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

Latest News

  • జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ

  • న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

  • రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే

  • సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఇది సాధ్యమేనా?

  • రవితేజ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్ తోనేనా ?

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd