India
-
Chhattisgarh : దంతేవాడా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ .. ఐదుగురు మావోలు మృతి
ఈ సంఘటన దంతేవాడా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఉస్పరిజాల అడవుల్లో చోటు చేసుకుంది. ఘటన అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. మిగిలిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Published Date - 12:40 PM, Tue - 25 March 25 -
India Vs Pak : ఆ భూభాగాన్ని పాక్ ఖాళీ చేయాల్సిందే.. ఐరాసలో భారత్
జమ్మూకశ్మీర్(India Vs Pak) అంశాన్ని ఆయన లేవనెత్తారు. దీన్ని పర్వతనేని హరీశ్ తీవ్రంగా ఖండించారు.
Published Date - 09:28 AM, Tue - 25 March 25 -
Night Safari : దేశంలోనే తొలి నైట్ సఫారీ.. ఎలా ఉంటుందో తెలుసా ?
నైట్ సఫారీ(Night Safari)లో రాత్రి టైంలో ప్రత్యేకంగా రూపొందించిన లైటింగ్ వ్యవస్థలు ఉంటాయి. పర్యావరణహితమైన ఈవీ వాహనాలను సఫారీలో నడుపుతారు.
Published Date - 08:26 PM, Mon - 24 March 25 -
MPs Salary Hike : ఎంపీలకు గుడ్ న్యూస్.. శాలరీలు, పింఛన్లు పెంపు
ఈమేరకు పెంచిన వేతనాలను(MPs Salary Hike) 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేయనున్నారు.
Published Date - 06:25 PM, Mon - 24 March 25 -
Delhi: ఢిల్లీ మహిళకు అసాధారణ అనుభవం: డ్రైవర్ అస్వస్థతకు కార్ స్టీరింగ్ బాధ్యతలు తీసుకుని, ప్రజలకు వినమ్ర విజ్ఞప్తి
ఢిల్లీకి చెందిన ఓ మహిళ అనుకోని సందర్భంలో ఉబర్ కారు డ్రైవింగ్ చేయవలిసివచ్చింది. కార్ డ్రైవ్ చేస్తున్న ఓబెర్ డ్రైవర్ మార్గ మధ్యలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురవ్వడంతో, ఆమె తన కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యతను తీసుకుని తానే డ్రైవ్ చేయాల్సి వచ్చింది.
Published Date - 02:46 PM, Mon - 24 March 25 -
Bulldozers Action : నాగ్పూర్ అల్లర్ల నిందితుడి ఇంటిపై బుల్డోజర్ యాక్షన్
మార్చి 17న నాగ్పూర్లో(Bulldozers Action) అల్లర్లు జరిగాయి. మార్చి 20న నాగ్పూర్ మున్సిపాలిటీలోని ఆశీ నగర్ జోన్కు చెందిన అధికారులు ఫహీం ఇంటిని తనిఖీ చేశారు.
Published Date - 01:45 PM, Mon - 24 March 25 -
Congress : వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన
వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ను కోరింది. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి...లేకుంటే మా మద్దతును కోల్పోతారు అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు.
Published Date - 10:54 AM, Mon - 24 March 25 -
Nitishs Successor: బిహార్ పాలిటిక్స్లోకి కొత్త వారసుడు.. ఫ్యూచర్ అదేనా ?
బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitishs Successor)కు ఒక్కరే కుమారుడు. ఆయన పేరు నిశాంత్ కుమార్.
Published Date - 10:53 AM, Mon - 24 March 25 -
Bhagat Singh : చరిత్రలో ఈరోజు.. భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీర మరణం.. కీలక ఘట్టాలివీ
భగత్ సింగ్(Bhagat Singh) 1907 సెప్టెంబర్ 28న ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఖత్కర్ కలాన్ గ్రామంలో జన్మించారు.
Published Date - 01:10 PM, Sun - 23 March 25 -
Jnanpith Award : వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్.. ఆయన నేపథ్యమిదీ
1944లో జ్ఞానపీఠ్(Jnanpith Award) పురస్కారం ఏర్పాటైంది.
Published Date - 06:50 PM, Sat - 22 March 25 -
Bangladeshi Hand : నాగ్పూర్ అల్లర్ల వెనుక ‘బంగ్లా’ హస్తం ..విదేశీ కుట్ర ?
నాగ్పూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించిన కారణాలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం ఫడ్నవిస్(Bangladeshi Hand) సమావేశమయ్యారు.
Published Date - 04:58 PM, Sat - 22 March 25 -
Delimitation : కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా.. తిరిగి తక్కువ పొందుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి అన్నారు.
Published Date - 02:09 PM, Sat - 22 March 25 -
Delimitation : ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ
అలాగే గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని, గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే ఇలా జరిగిందని ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని, డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ రాసుకొచ్చారు.
Published Date - 01:09 PM, Sat - 22 March 25 -
Delimitation : అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.
Published Date - 12:21 PM, Sat - 22 March 25 -
Baba Ramdev: గంగానదిలో స్పీడుగా ఈతకొట్టిన బాబా రాందేవ్.. ఎందుకంటే..
స్థానికంగా పతంజలి విశ్వవిద్యాలయానికి చెందిన సెంట్రల్ సంస్కృత వర్సిటీ కార్యక్రమంలో పాల్గొనడానికి హర్ కి పౌరికి రాందేవ్ బాబా(Baba Ramdev) వచ్చారు.
Published Date - 05:20 PM, Fri - 21 March 25 -
Terrorism : కశ్మీర్లో రాళ్లురువ్వే రోజులు పోయాయి: అమిత్ షా
Terrorism : శుక్రవారం రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మాట్లాడుతూ సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు
Published Date - 04:53 PM, Fri - 21 March 25 -
Drugs : ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష!
ఈ కేసులో ఓడ కెప్టెన్ విచారణకు హాజరవ్వాలని ఆదేశించగా.. అతడు గైర్హాజరయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ముగ్గురు నిందితులతో పాటు.. ఈ కేసులో విచారణకు హాజరుకాని ఓడ కెప్టెన్కు మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Published Date - 03:07 PM, Fri - 21 March 25 -
PM Modi : ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు.. ఖర్చు వివరాలు వెల్లడి
వసతి, వేదిక ఛార్జీలు, భద్రత, రవాణా, ఇతరత్రా ఖర్చులు అనే ఐదు పద్దుల కింద ఖర్చులు జరిగాయని, మొత్తం రూ.104 కోట్లు ఖర్చయిందని, ఇది మొత్తం ఖర్చులో సగం కంటే తక్కువని పేర్కొంది. ఆ తర్వాత ఇతరత్రా ఖర్చులు (రూ.75.7 కోట్లు), రవాణా (రూ.71.1 కోట్లు) ఉన్నాయని వివరించింది.
Published Date - 01:30 PM, Fri - 21 March 25 -
Cash Pile : హైకోర్టు జడ్జి బంగ్లాలో నోట్ల కట్లలు.. రంగంలోకి సుప్రీంకోర్టు కొలీజియం
ఓ కేసులో తీర్పు నిమిత్తం నిర్మల్ యాదవ్కు ఇవ్వాల్సిన డబ్బును పొరబాటున జస్టిస్ నిర్మల్జిత్ కౌర్(Cash Pile) ఇంటి దగ్గర పెట్టారని విచారణలో వెల్లడైంది.
Published Date - 11:30 AM, Fri - 21 March 25 -
Bangladesh : ప్రధాని మోడీ, యూనస్ మధ్య భేటీ కోసం బంగ్లాదేశ్ యత్నాలు !
ఏప్రిల్ 2-4 మధ్యలో ఈ సదస్సు థాయ్లాండ్లో జరగనుంది. మరోవైపు మహమ్మద్ యూనస్ మార్చి 28న చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కానున్నారు.
Published Date - 03:02 PM, Thu - 20 March 25