India
-
కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా.. ప్రియాంక గాంధీ 6 ప్రధాన హామీలు!
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శకం నడుస్తోంది. బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతూ మోడీ సర్కార్ పై యుద్ధం చేస్తోంది.
Date : 23-10-2021 - 4:14 IST -
ఆసియాలోని 50 నగరాలకు సముద్ర ముప్పు..లక్ష్యాలు చేరుకోకపోతే భూమి అంతం
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రముఖ ప్రదేశాలు రాబోయే రోజుల్లో కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది.
Date : 23-10-2021 - 8:00 IST -
జయ ఎస్టేట్ రహస్యాలపై సీఎం స్టాలిన్ కన్ను..మరణం, మర్డర్లపై పునర్విచారణకు ఆదేశం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చురుగ్గా ముందుకు కదులుతున్నారు. ఆ మేరకు మాజీ సీఎం జయలలిత మరణం..ఆమె ఎస్టేట్ రహస్యాలను తోడేందుకు పునర్విచరణకు ఆదేశించాడు. అందులో భాగంగా ఆమె డ్రైవర్ కనగరాజ్ రోడ్డు ప్రమాదంపై తొలుత విచారణను ముగించాలని డైరెక్షన్ ఇచ్చాడు. జయ మరణం వెనుకున్న నిజాలను బయటపెట్టాల
Date : 22-10-2021 - 3:15 IST -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య కోల్డ్ వార్.. రైతు ఉద్యమ వేడిలో యూపీ బీజేపీ
జాతీయ వాద పార్టీ కన్నా, బీజేపీకి మతతత్త్వ పార్టీ అనే ముద్ర బలంగా ఉంది. దాన్ని దూరంగా పెట్టాలని ప్రధాని మోడీ యూపీ, పంజాబ్ బీజేపీ లీడర్లకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ లీడర్లతోనూ ఆ విషయాన్ని పంచుకున్నారు. కానీ, హిందూ సమాజాన్ని ఏకం చేయడం ప్రధాన ఎజెండాగా ఆర్ఎస్ఎస్ తీసుకుంది. ఇటీవల పలుమార్లు ఢిల్లీలోని నోయిడా కార్యాలయంలో జరిగిన సమావేశం కూడ
Date : 22-10-2021 - 3:12 IST -
జాతినుద్దేశించి మోడీ స్పీచ్.. పది ప్రధాన పాయింట్లు!
కరోనా నివారణలో వ్యాక్సిన్ దే కీలకం. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందే, అప్పట్నుంచే కరోనా కేసులు క్రమక్రమంగా అదుపులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇండియా వంద కోట్ల వ్యాక్సినేషన్ క్లబ్ లో చేరింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో భారత్ 100 కోట్ల మార్క్ దాటిందని జాతినుద్దేశించి మాట్లాడారు. మోడీ స్పీచ్ లో పది ప్రధాన పాయింట్లను ఇ
Date : 22-10-2021 - 12:06 IST -
100కోట్ల వ్యాక్సిన్ క్లబ్ లోకి ఇండియా.. మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు!
కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో 100 కోట్ల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్ పూర్తయిందని ఇండియా సంబరాలు జరుపుకుంటోంది. ఇదంతా మోడీ నాయకత్వం కారణంగా సాధ్యమైయిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాంథవ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
Date : 21-10-2021 - 2:26 IST -
టీ20 బహిష్కరణ డిమాండ్ల వెల్లువ
కశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల క్రమంలో టీ 20 మ్యాచ్ ను ఇండియా బహిష్కరించాలనే డిమాండ్ బలంగా తెరమీదకు వస్తోంది.
Date : 21-10-2021 - 12:30 IST -
యూపీ కాంగ్రెస్ లో ప్రియాంక శకం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం ప్రియాంకగాంధీ వ్యూహాలు రచిస్తున్నారు. మూడు దశాబ్దాలుకు పైగా యూపీ అధికారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. ఒప్పుడు యూపీ రాష్ట్రాం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది.
Date : 21-10-2021 - 12:21 IST -
ఏడాదిలో పెట్రోల్ రేట్లను మోడీ ప్రభుత్వం ఎంత పెంచిందో తెలుసా?
ప్రపంచంలోని ఏ దేశంలో లేని విధంగా పెట్రోలు, డీజిల్ పై భారత ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయిల్ ధరలు సామాన్యుడు అదిరిపోయేలా పెరిగాయి. గత ఏడాది మే నెల ప్రాంతంలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లీటర్ పెట్రోలుపై 22.98 రూపాయాలు ఉండేదాన్ని ఒకసారిగా 32.98 రూపాయలు పెంచారు.
Date : 19-10-2021 - 4:33 IST -
ఫుల్ టైం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా..జీ 23కి జలక్ ఇచ్చిన సీడబ్ల్యూసీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఇక నుంచి ఫుల్ టైం కాబోతున్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆమె సంకేతాలిచ్చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ ఆ పదవికి రాజీనామా చేసిన తరువాత తాత్కాలికంగా సోనియా కొనసాగుతున్నారు.
Date : 18-10-2021 - 3:23 IST -
నో నెట్, నో కంప్యూటర్.. డిజిటల్ పాఠాలు సాగెదేలా.!
ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులు కూడా మారుతున్నారు. కానీ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి మాత్రం ఇసుమంతైనా మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి దేశంలోని గవర్న మెంట్ స్కూల్స్.
Date : 14-10-2021 - 11:30 IST -
పిల్లలకు గుడ్ న్యూస్.. త్వరలోనే వ్యాక్సిన్
కరోనా మహమ్మారి పెద్దలు, యువతనే కాకుండా.. పిల్లలపై ప్రభావం చూపింది. హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు కొవిడ్ భయంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.
Date : 12-10-2021 - 4:27 IST -
ఆ మరకలను శుభ్రం చేయడానికి 1200 కోట్లు ఖర్చు చేస్తున్నారా?
కారు, బస్సు, టూవీలర్.. వీటిలో ఎన్ని గంటలు ప్రయాణం చేసినా రాని అనుభూతి ట్రైన్ జర్నీతో పొందవచ్చు. రైలు ప్రయాణమంటే ఆద్యంతం ఆహ్లదంగా ఉంటుంది మరి. విండో సీట్ పక్కన కూర్చొని పచ్చని పొలాలు, నదులను చూస్తుంటే ఎన్ని గంటలయినా జర్నీ చేయాలనిపిస్తుంటుంది ఎవరికైనా. అయితే
Date : 12-10-2021 - 12:40 IST -
చూడాల్సిందే.. తరించాల్సిందే..!
ఇండియా అంటేనే సంస్కృతీ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. విదేశీయులు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైన మనదేశాన్ని విజిట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ అద్భుతమైన కట్టడాలు, అరుదైన ఆలయాలు, మదిని దోచే పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి కాబట్టే.. ఇండియాను విజిట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. రాజులు పోయినా.. రాజ్యాలు అంతరించినా నేటికీ అలనాటి కట్టడాలు ఆకట్టుకుంటూ రా రామ్మంటూ.. పిలుస్తున్నయ్. అ
Date : 11-10-2021 - 4:09 IST -
టాప్ లెవల్ కుబేరుల్లో ముఖేష్
ఆసియా నెంబర్ కుబేరుడు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీకి 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో స్థానం లభించింది. కేవలం 11తో కూడిన ప్రపంచ కుబేరుల జఫ్ బెజాస్, అలెన్ మసక్ క్లబ్ లోకి ముకేష్ అడుగుపెట్టాడు. తాజాగా ముఖేష్ అంబానీ సంపద 100 బిలియన్ డాలర్లు దాటిపోయింది.
Date : 09-10-2021 - 3:51 IST -
మళ్లీ కింగ్ లు.. వీళ్లే..!
వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఏబీపీ-సీ వాటర్స్ సర్వే తేల్చేసింది. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీని బీజేపీ సాధించనుంది. పంజాబ్ రాష్ట్రంలో మాత్రం సంకీర్ణం ఏర్పడే అకాశం ఉందని సర్వేలో తేలింది.
Date : 09-10-2021 - 3:36 IST -
టాయ్ ట్రైన్.. మళ్లీ వచ్చేస్తుదండీ..!
ఎన్ని రైళ్లలో ప్రయాణించినా కలగని అనుభూతి.. ఈ టాయ్ ట్రైన్ లో ఒక్కసారి ప్రయాణిస్తే చాలు.. జీవితానికి సరిపడే మెమోరీస్ ను సొంతం చేసుకోవచ్చు. దట్టమైన చెట్లు, కొండలు, గుట్టల మధ్య విహరించడమే ఈ రైలు ప్రత్యేకత.
Date : 06-10-2021 - 5:11 IST -
భారత క్రికెట్ దేవుడు సచిన్ భాగోతం.. పండోర పేపర్స్ లీక్స్ జాబితాలో కాంగ్రెస్ మాజీ ఎంపీ
ఇండియా దాటిన బ్లాక్ మనీ తీసుకొస్తానని ప్రజలక ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మొదటి ప్రమాణం. కొన్ని లక్షల కోట్ల అ వినీతి సొమ్మును రాబడతారని మోడీపై ఇప్పటికీ విశ్వాసం ఉంచిన కషాయం దళం ఉంది.
Date : 05-10-2021 - 11:17 IST -
మోడీ సరికొత్త స్లోగన్ జై అనుసంధాన్ .. కరోనా నియంత్రణ వైఫల్యంపై అధ్యయనాస్త్రం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త స్లోగన్కు తెరపేపాడు. జై జవాన్..జై కిసాన్..జై విజ్ఞాన్..జై అనుసంధాన్ అంటూ నినదిస్తున్నారు. ఆమెరికా పర్యటన వెళ్లొచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా 2019 ను విజయవంతంగా ఎదుర్కొవడానికి అనుసంధానం బాగా పనిచేసిందని అభిప్రాయపడ్డారు. అధ్యయనం ద్వారా అనుసంధానం సాధ్యమయిందని చెప్పారు. అందుకే ఇక నుంచి జై అనుసంధా
Date : 05-10-2021 - 11:15 IST -
కాంగ్రెస్ టర్మాయిల్ పాలిటిక్స్.. సిబాల్ వ్యాఖ్యల కలకలం, గాంధీలపై నక్వీ గడుసుతనం
గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు మళ్లీ కూటమి కడుతున్నారా? పంజాబ్ సంక్షోభం మరోసారి సోనియాగాంధీని ఇరకాటంలో పెట్టేలా ఉందా? ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
Date : 05-10-2021 - 11:13 IST