India
-
Vaccination: మార్చి నుండి 12-14 ఏళ్ల వారికి టీకాలు వేయవచ్చు: NTAGI చీఫ్ ఎస్. కె. అరోరా
దేశ వ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయింది. ప్రస్తుతం 15-17 ఏళ్ల మధ్య ఉన్న వారికి వ్యాక్సినేషన్ పక్రియ జోరుగా సాగుతుంది.
Date : 18-01-2022 - 8:42 IST -
AAP CM candidate: ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్
పంజాబీ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం ఆ పార్టీ చేసిన సర్వేకు ప్రతిస్పందించిన 93% మంది ప్రజలు సంగూర్ ఎంపీ మరియు పంజాబ్ ఆప్ అధినేత భగవంత్ మాన్పై విశ్వాసం చూపించారు.
Date : 18-01-2022 - 7:58 IST -
Modi Alert: ప్రధాని మోడీపై ఉగ్ర కుట్ర.. రిపబ్లిక్ డే నాడు టార్గెట్..?
గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీలపై ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
Date : 18-01-2022 - 11:51 IST -
Warmest Year: 1901 తర్వాత దేశంలో అత్యంత వేడిగా ఉండే సంవత్సరం 2021నా?
భారత వాతావరణ శాఖ తన 'క్లైమేట్ ఆఫ్ ఇండియా 2021' నివేదికలో 1901లో దేశవ్యాప్త రికార్డులు నెలకొల్పబడినప్పటి నుండి 2021 భారతదేశంలో ఐదవ వెచ్చని సంవత్సరం అని పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన వార్షిక సంకలనం, 1,750 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదించింది.
Date : 18-01-2022 - 7:30 IST -
బీజేపీ ఎలక్షన్స్ – 2022
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేరు. పాలిటిక్స్ లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే... పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి ఒడ్డెక్కితే చాలు అని అనుకుంటారు. కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
Date : 18-01-2022 - 7:00 IST -
CJI Ramana: మొబైల్స్ పై సుప్రీమ్ నిషేధం
కోర్టులో వీడియో కాన్ఫరెన్స్లో విచారణకు హాజరైనప్పుడు ల్యాప్టాప్లు, డెస్క్టాప్లను ఉపయోగించాలని, మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని న్యాయవాదులను సీజేఐ రమణ కోరారు. ఈ మొబైల్ వ్యాపారాన్ని నిషేధించాలని నేను భావిస్తున్నా అంటూ సీజే ఐ అన్నారు. సోమవారం ఉదయం నుండి 10 కేసులలో వీడియో వాదనలు జరిగాయి.
Date : 18-01-2022 - 12:33 IST -
ED Case: స్కిల్ ఇన్ ఫ్రా చైర్మన్ రూ. 30కోట్ల వ్రజాలు సీజ్
స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నిఖిల్ గాంధీకి చెందిన లాకర్ల సోదాల్లో దాదాపు రూ.30 కోట్ల విలువైన వజ్రాలు సహా ఆభరణాలను కనుగొన్నారు.
Date : 17-01-2022 - 4:05 IST -
Birju Maharaj: లెజెండరీ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత
ప్రముఖ కథక్ నాట్యాచార్యులు, పద్మ విభూషణ్ గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన నివాసంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు.
Date : 17-01-2022 - 9:28 IST -
Women Pilots : అవకాశాల్లో సగం.. ‘‘ఆకాశం’’లోనూ సగం.!
ఆడవాళ్లు కదా.. తేలిగ్గా తీసిపారేయలేం.. తమకంటూ లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటికి అనుగుణంగా కష్టపడుతున్నారు. అవకాశాల్లో సగం.. ఆకాశాల్లోనూ సగం అంటూ దూసుకుపోతున్నారు.
Date : 17-01-2022 - 9:03 IST -
Pench Tiger:16 ఏళ్ల పెంచ్ ఫేమస్ టైగర్ కాలర్ వాలి మృతి
మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఫేమస్ కాలర్ వాలి 16 సంవత్సరాల వయస్సులో శనివారం సాయంత్రం మరణించింది.
Date : 16-01-2022 - 8:34 IST -
Anushka Sharma: విరాట్ కోహ్లీ పై అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
క్రికెట్ లో ప్రపంచ టాప్ క్లాస్ ప్లేయర్ మరియు టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లి తన టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Date : 16-01-2022 - 6:32 IST -
UP Politics: ఎన్నికల ఎజెండా నిర్దేశించడంలో బీజేపీ విఫలం
ఎన్నికల ఎజెండాను నిర్దేశించడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ... ఇప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత మొదటిసారి విఫలమైందనే చెప్పాలి. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసే అంశాలతో ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టే భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు ప్రత్యర్థులు నిర్దేశించిన ఎజెండాపై ప్రతిస్పందించాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది.
Date : 16-01-2022 - 10:27 IST -
National Army Day:సైనికుల త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని మోదీ అభివర్ణించారు
దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జాతీయ సైనిక దినోత్సవం (జనవరి 15) సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు రామ్నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సైనిక సందేశాన్ని పంపారు. భారత సైన్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపిం
Date : 15-01-2022 - 1:07 IST -
CDS Chopper Crash:’బిపిన్’ హెలికాప్టర్ ప్రమాదంపై నివేదిక
గత నెలలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి దారితీసిన ఛాపర్ ప్రమాదం జరిగిందని దర్యాప్తు చేసిన విచారణ బృందం ప్రాథమికంగా తేల్చింది. ఆ నివేదిక ప్రకారం.
Date : 14-01-2022 - 8:11 IST -
Do Or Die For Congress : కాంగ్రెస్ ఆఖరాట
రాహుల్, ప్రియాంక భవిష్యత్ రాజకీయాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల తేల్చబోతున్నాయి. ఇప్పటికే రాహుల్ కనెక్ట్ పేరుతో ఒక యాప్ ను (ఆర్ జీ) క్రియేట్ చేశారు. నేరుగా రాహుల్ తో మాట్లాడే అవకాశాన్ని ఆ యాప్ ద్వారా కల్పించబోతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏఐసీసీ పగ్గాలను రాహుల్ కు అప్పగించడానికి చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి
Date : 14-01-2022 - 2:34 IST -
Bengal Train Accident: రైలు ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య
బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
Date : 14-01-2022 - 9:44 IST -
UP Assembly: ప్రియాంక సంచలనం.. ‘ఉన్నావ్’ బాధితురాలి తల్లికి టికెట్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 50 మంది మహిళలతో కూడిన 125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ గురువారం ప్రకటించింది.
Date : 13-01-2022 - 3:17 IST -
UP Elections 2022 : యూపీలో మరో మంత్రి బీజేపీకి గుడ్ బై
యూపీ బీజేపీ మంత్రులు రాజీనామా పర్వం కొనసాగుతోంది. మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసి 24 గంటల తిరగకముందే మరో మంత్రి దారా సింగ్ చౌహాన్ బుధవారం మంత్రివర్గానికి రాజీనామా చేశాడు.
Date : 12-01-2022 - 4:44 IST -
Mekedatu Padayatra : మేకేదాటు పాదయాత్రపై ‘కోవిడ్’ పాలిటిక్స్
కర్ణాటక కాంగ్రెస్ చేస్తోన్న మేకేదాటు పాదయాత్ర అక్కడి కాంగ్రెస్, అధికారంలోని బీజేపీ మధ్య రాజకీయ యుద్ధాన్ని రాజేసింది. కోవిడ్ కారణంగా పాదయాత్రను బెంగుళూరు నగరంలోకి ప్రవేశించకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారీ ర్యాలీని నిర్వహించడం ద్వారా బెంగుళూరు నగర పరిధిలోనే పాదయాత్రను ముగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
Date : 12-01-2022 - 4:35 IST -
UP Elections 2022 : యూపీలో బెంగాల్ ఈక్వేషన్
ఇతర పార్టీ నుంచి వచ్చే లీడర్లను తీసుకుని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పు చేస్తున్నాడని పశ్చిమ బెంగాల్ ఫలితాల ఆధారంగా బోధపడుతోంది. అధికారంలో ఉన్న పార్టీ లీడర్ల మీద సహజంగా వ్యతిరేకత ఉంటుంది.
Date : 12-01-2022 - 4:19 IST