India
-
Tamil Nadu Politics : అన్నాడీఎంకేలో నాయకత్వ సంక్షోభం
తమిళనాడు అన్నాడీఎంకే పార్టీలో ఏకనాయకత్వ డిమాండ్ పెరిగింది. పన్నీ సెల్వం, పళనీ స్వామి నాయకత్వాల నడుమ క్యాడర్ విసిగిపోయింది.
Date : 23-06-2022 - 5:30 IST -
PM Modi : 7.5శాతం ఆర్థిక వృద్ధి దిశగా భారత్
అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత్ ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది 7.5శాతం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అంచనా వేస్తూ బ్రిక్స్ సదస్సులో వెల్లడించారు. వర్చువల్ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సమ్మిట్కు చైనా గురువారం నుంచి ఆతిథ్యం ఇవ్వనుంది.
Date : 23-06-2022 - 4:00 IST -
Maharashtra CM Uddhav: మహా సంక్షోభం.. ఉద్దవ్ ఇంటికే!
తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరైనా తనను కోరితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
Date : 23-06-2022 - 11:13 IST -
Floods: నెలలు నిండిన నా భార్యను కాపాడండి అంటూ ముఖ్యమంత్రికి మెయిల్ పంపిన భర్త?
https://telugu.hashtagu.in/andhra-pradesh/ap-political-parties-new-tagline-for-upcoming-assembly-elections-59429.html
Date : 23-06-2022 - 9:46 IST -
Accident: యూపీలో ఘోరరోడ్డు ప్రమాదం…10మంది యాత్రికులు దుర్మరణం..!!
ఉత్తరప్రదేశ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిమంది యాత్రికులు దర్మరణం చెందారు. మరో 7గురికి తీవ్రగాయాలయ్యాయి.
Date : 23-06-2022 - 9:38 IST -
GSAT-24 : విజయవంతంగా జీశాట్ 24 ప్రయోగం..!!
భారత్ రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు.
Date : 23-06-2022 - 9:26 IST -
eKYC UPDATE: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..eKYC గడువుపై అప్ డేట్..!!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి...భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల కోసం ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. ఈ స్కీం ద్వారా రైతులకు కొంతమేర నగదు సాయాన్ని అందిస్తున్నారు.
Date : 23-06-2022 - 9:15 IST -
Rupee Value : చరిత్రలో అతి తక్కువ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ..?
ఇండియన్ రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. తాజాగా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. బుధవారం రోజున ఉదయం ఒక డాలర్ కు రూ.78.13 పైసలతో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలోనే యూఎస్ డాలర్ తో రూపాయి 27 పైసలు క్షీణించి 78.40 తాత్కాలిక వద్ద సాయి వద్ద ముగిసింది. అయితే విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి భారీస్థాయిలో సొమ్మును
Date : 23-06-2022 - 8:30 IST -
Bank Fraud : భారత్ లో బయటపడ్డ మరో భారీ బ్యాంకు మోసం…DHFLపై సీబీఐ కేసు నమోదు..!!
భారత్ లో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థల జాబితాలో మరో పెద్ద సంస్థ చేరింది. ఏకంగా 1 7 బ్యాంకులను రూ. 34.615కోట్ల మేర ముంచారు DHFLప్రమోటర్లు కపిల్, దీరజ్, సుధాకర్ శెట్టి.
Date : 22-06-2022 - 8:56 IST -
New TV Channels : 1000 కోట్లతో 200 టీవీ చానళ్లు .. ఎందుకో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం 200 కొత్త టీవీ చానళ్లు ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం దాదాపు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది.
Date : 22-06-2022 - 7:00 IST -
Droupadi Murmu : రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదికి `జడ్ ప్లస్` భద్రత
ఎన్డీయే ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Date : 22-06-2022 - 3:00 IST -
Draupadi Murmu : సింప్లీ ద్రౌపది
వెరీ సింపుల్ గా ఉంటారు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. ఆమె సామాన్య మహిళ మాదిరిగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 22-06-2022 - 2:34 IST -
Droupadi Murmu : రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక వెనుక బీజేపీ వ్యూహమిదీ..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్మును మంగళవారం సాయంత్రం ప్రకటించారు.
Date : 22-06-2022 - 11:17 IST -
Shivasena : నేడు మహారాష్ట్ర కెబినేట్ సమావేశం.. రాజకీయ సంక్షోభంపై చర్చ
మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ గందరగోళం మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. సూరత్లోన
Date : 22-06-2022 - 10:40 IST -
Shiva Sena Rebels : గౌహతి చేరుకున్న 40 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందం గౌహతి చేరుకున్నారు. భారీ భద్రత మధ్య నగర శివార్లలోని ఓ విలాసవంతమైన హోటల్కు తీసుకెళ్లారు. విమానాశ్రయంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎంపీలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహైన్ షిండేలు రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో ఏక్నాథ్ షిండే మాట్లాడ
Date : 22-06-2022 - 9:05 IST -
Droupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు భాజపా ప్రకటించింది.
Date : 21-06-2022 - 10:26 IST -
Floods: చెరువులా మారిన వీధి.. వసుదేవుడులా తన బిడ్డను ఎత్తుకొచ్చిన వ్యక్తి!
మహాభారతంలో వసుదేవుడు తన బిడ్డ శ్రీకృష్ణుడిని ఒక బుట్టలో పెట్టి నెత్తిన పెట్టుకొని సముద్రంలో నుంచి అవతలిగట్టు కు వెళ్ళిన ఘటన మనందరికీ ఉండే ఉంటుంది.
Date : 21-06-2022 - 7:34 IST -
Maharashtra Politics : మహారాష్ట్ర ప్రభుత్వం ఔట్?
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. సుమారు 23 మంది శివసేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. అ
Date : 21-06-2022 - 5:04 IST -
Cabs Surcharge : క్యాబ్ ల `సర్జ్` దోపిడీ
క్యాబ్ డ్రైవర్లు అల్గారిథమ్ ను మార్చేస్తూ సాధారణ చార్జీల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయడం ఎక్కువ అయింది.
Date : 21-06-2022 - 5:00 IST -
Yashwant Sinha: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
Date : 21-06-2022 - 3:58 IST