India
-
Wrestlers 5 Demands : కేంద్రమంత్రి ఎదుట రెజ్లర్ల 5 డిమాండ్లు
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో బుధవారం ఉదయం చర్చలు జరిపిన రెజ్లర్లు 5 డిమాండ్లు(Wrestlers 5 Demands) పెట్టారు. వాటిలో కీలకమైన డిమాండ్.. భారత రెజ్లింగ్ సమాఖ్యకు మహిళ ను చీఫ్ గా నియమించాలి అనేది !!
Published Date - 01:36 PM, Wed - 7 June 23 -
Weather: రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక..!
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం హెచ్చరించింది.
Published Date - 07:08 AM, Wed - 7 June 23 -
Odisha Train Accident : 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు..! అసలు విషయాన్ని బయటపెట్టిన రైల్వే అధికారులు
ఈ రైలు ప్రమాదంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో మరణించిన 40 మంది శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అధికారులు గుర్తించారు.
Published Date - 10:30 PM, Tue - 6 June 23 -
Worlds Toughest Exams-India : ప్రపంచంలో కష్టమైన 10 ఎగ్జామ్స్ లో 3 మనవే!!
Worlds Toughest Exams-India : ఎగ్జామ్.. ఈ మాట వినగానే చాలామంది హడలిపోతుంటారు..ఇక ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంట్రెన్స్ కోసం ఎగ్జామ్ అంటే మామూలు ముచ్చట కాదు.. కీలకమైన ప్రభుత్వ విభాగాలలో జాబ్స్ కోసం జరిగే ఎగ్జామ్స్ లో నెగ్గాలంటే చెమట చిందించాల్సిందే.. ప్రపంచంలోని 10 కష్టతరమైన ఎగ్జామ్స్ లో 3 మన ఇండియాలోనే జరుగుతాయట !!
Published Date - 10:15 PM, Tue - 6 June 23 -
Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర.. భద్రతా బలగాలు అలర్ట్
అమర్నాథ్ యాత్రపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Published Date - 05:07 PM, Tue - 6 June 23 -
Odisha Train Accident: రైలు టికెట్లను రద్దు చేసుకుంటున్న ప్రయాణికులు
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనంటూ చెప్తున్నారు అధికారులు.
Published Date - 05:07 PM, Tue - 6 June 23 -
Business Ideas: తక్కువ పెట్టుబడితో నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించండిలా.. !
మీరు మీ ఉద్యోగంతో విసుగు చెంది మీరు స్వంత వ్యాపారాన్ని (Business) ప్రారంభించాలనుకుంటే.. మేము మీకు గొప్ప వ్యాపార (Business) ప్రణాళిక గురించి సమాచారాన్ని అందిస్తున్నాం. మీరు చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
Published Date - 02:23 PM, Tue - 6 June 23 -
CBI Steps In : రంగంలోకి సీబీఐ.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు
CBI Steps In : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది. "నిర్లక్ష్యం కారణంగా మరణం, ప్రాణహాని" అభియోగాలతో రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసును సీబీఐ ఈరోజు (మంగళవారం) టేకప్ చేసింది.
Published Date - 11:59 AM, Tue - 6 June 23 -
Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ఇంటర్లాకింగ్ సిస్టమ్ను తారుమారు చేశారా..? అధికారులు ఏం చెప్తున్నారు..?
ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొనడం (Odisha Train Accident) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందా? 275 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ట్రాక్లను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారా? ఈ ప్రశ్న ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది.
Published Date - 07:31 AM, Tue - 6 June 23 -
Odisha Trains Crash : 100 శాతం గ్యారంటీ..అది విధ్వంస కుట్రే : మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది
బీజేపీ నేత, మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఒడిశా రైలు ప్రమాద ఘటనపై(Odisha Trains Crash) సంచలన వ్యాఖ్యలు చేశారు. "అది మామూలు రైలు ప్రమాదం కానే కాదు.. విధ్వంస కుట్ర వల్లే ఆ మూడు ట్రైన్స్ క్రాష్ అయ్యాయని నేను 100 శాతం కంటే ఎక్కువ గ్యారంటీతో చెప్పగలను" అని ఆయన కామెంట్ చేశారు.
Published Date - 07:02 AM, Tue - 6 June 23 -
Naked Upper Body : మహిళ శరీరం ఎగువ భాగాన్ని సెక్సువల్ కోణంలో చూడొద్దు : కేరళ హైకోర్టు
కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళ శరీరం ఎగువ భాగాన్ని(Naked Upper Body) అశ్లీల కోణంలో లేదా సెక్సువల్ కోణంలో చూడొద్దని సూచించింది.
Published Date - 09:07 PM, Mon - 5 June 23 -
Only Party Chiefs : విపక్షాల మీటింగ్ కు పార్టీల ప్రెసిడెంట్స్ మాత్రమే రావాలి : నితీష్
" కొన్ని పార్టీల అధ్యక్షులకు జూన్ 12న ఇతరత్రా పనులు ఉన్నందున.. ఇతర నాయకులను మీటింగ్ కు పంపుతామని చెప్పారు. అయితే మేం దానితో ఒప్పుకోలేదు. పార్టీల అధ్యక్షులు మాత్రమే(Only Party Chiefs) హాజరు కావాలనే దానికి కట్టుబడి.. అన్ని విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన ఒక తేదీలో త్వరలోనే మీటింగ్ నిర్వహిస్తాం" అని నితీష్ వెల్లడించారు.
Published Date - 05:24 PM, Mon - 5 June 23 -
330 Crores Interest Payment : బైజూస్ 330 కోట్ల వడ్డీ చెల్లించే డెడ్ లైన్ ఈరోజే ?
ప్రఖ్యాత ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్(Byju's) లో ఏదో జరుగుతోంది ? ఆ కంపెనీలో ఓ వైపు భారీ ఉద్యోగ కోతలు జరుగుతున్నాయి.. మరోవైపు వేల కోట్ల రూపాయల అప్పులపై వందల కోట్ల రూపాయల వడ్డీలు(330 Crores Interest Payment) చెల్లించే డెడ్ లైన్స్ ముంచుకొస్తున్నాయి !
Published Date - 10:40 AM, Mon - 5 June 23 -
Manipur Crisis : ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.200.. ఏటీఎంలలో డబ్బుల్లేవ్
Manipur Crisis : లీటర్ పెట్రోల్ రూ.200..పెట్రోల్ కోసం పెద్దపెద్ద క్యూలలో గంటల కొద్దీ నిలబడాల్సిన దుస్థితి.. చాలారకాల వ్యాధులకు మందులు దొరకడం లేదు..
Published Date - 07:36 AM, Mon - 5 June 23 -
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి
ఈ ఘోర రైలు ప్రమాదానికి డ్రైవర్(Driver) తప్పిదం లేకపోవచ్చని, అతివేగం కాదని రైల్వేశాఖ పేర్కొంటుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ సరిగ్గానే ఉన్నప్పటికీ అందులో ఎవరో ట్యాంపరింగ్కు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Published Date - 09:42 PM, Sun - 4 June 23 -
Solapur-Bijapur NH-13: బీజాపూర్-షోలాపూర్ రోడ్డు కనెక్టివిటీతో రెండు నగరాల ప్రయాణం సులభం
భారతదేశంలో రోడ్ల అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోంది. దేశంలో రోడ్డు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హైవే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Published Date - 07:07 PM, Sun - 4 June 23 -
Trains Crash-Railway Board : కోరమాండల్ ఒక్కటే ప్రమాదానికి గురైంది : రైల్వే బోర్డు
ఒడిశా రైళ్ల ప్రమాదంపై.. రైల్వే బోర్డు(Trains Crash-Railway Board) వివరణ ఇచ్చింది. ఘటనకు సంబంధించిన కీలక వివరాలను రైల్వే బోర్డు ఆపరేషన్స్ & బి.డి సభ్యురాలు జయ వర్మ సిన్హా ఆదివారం వెల్లడించారు.
Published Date - 03:01 PM, Sun - 4 June 23 -
Business Ideas: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని చూస్తున్నారా.. అయితే వెంటనే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి..!
మీరు సొంతంగా వ్యాపారం (Business) పెట్టాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అసలు ఏ వ్యాపారం (Business) పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం మేము ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చాం.
Published Date - 02:19 PM, Sun - 4 June 23 -
Odisha Train Accident: రైలు ప్రమాదం.. కుళ్లిపోతున్న 100కి పైగా మృతదేహాలు
బాలాసోర్ ప్రమాదం తర్వాత సహాయక చర్యలు పూర్తయిన తర్వాత కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ప్రమాదం జరిగిన 36 గంటల తర్వాత పరిపాలన 100 కంటే ఎక్కువ మృతదేహాలను భువనేశ్వర్కు పంపింది.
Published Date - 12:52 PM, Sun - 4 June 23 -
Indian Railways: ప్రతి ఏడాది పట్టాలు తప్పుతున్న 282 రైళ్లు.. కాగ్ నివేదికలో కీలక విషయాలు..!
రైలు పట్టాలు తప్పిన వ్యవహారంలో రైల్వేశాఖ (Indian Railways) నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తూ ఆరు నెలల క్రితం కాగ్ నివేదిక వెలువడింది. డిసెంబర్ 2022 నాటి కాగ్ నివేదికలో రైల్వేలోని అనేక విభాగాల నిర్లక్ష్యాన్ని వివరంగా చెప్పబడింది.
Published Date - 11:43 AM, Sun - 4 June 23