India
-
Three forces : యుద్దం ఎప్పుడైనా రావచ్చు..త్రివిధ దళాలకు రాజ్నాథ్ సింగ్ పిలుపు..!
Three forces : సరిహద్దులను కాపాడడంలో భద్రతా బలగాలు చేస్తున్న కృషిని కొనియాడారు. యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని త్రివిధ దళాలకు రాజ్నాథ్సింగ్ పిలపు నిచ్చారు.
Date : 06-09-2024 - 1:05 IST -
Narendra Modi : సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
Narendra Modi : "నా సింగపూర్ పర్యటన చాలా ఫలవంతమైనది. ఇది ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలకు శక్తిని జోడిస్తుంది, మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. నేను సింగపూర్ ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు. " ప్రధాని మోదీ తన సింగపూర్ పర్యటన వీడియోను ఎక్స్లో పంచుకున్నారు..
Date : 06-09-2024 - 11:51 IST -
RG Kar Scam: సందీప్ ఘోష్ నివాసంతో సహా నాలుగు చోట్ల ఈడీ దాడులు
RG Kar Scam: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నివాసంతో సహా నాలుగు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసి సోదాలు నిర్వహించింది.
Date : 06-09-2024 - 11:19 IST -
Hottest August with 2024 : అత్యంత హాటెస్ట్ నెలగా 2024 ఆగస్టు
Hottest August with 2024 : యూరోపియన్ యూనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) ప్రకారం ఆగస్టు 2024 ఆగస్టు 2023తో ప్రపంచవ్యాప్తంగా అత్యంత హాటెస్ట్ నెలగా నమోదు చేయబడింది.
Date : 06-09-2024 - 10:46 IST -
J-K Assembly Polls: జమ్మూలో అమిత్ షా ఎన్నికల ప్రచారం, బీజేపీ మేనిఫెస్టో
జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు గట్టి సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా శుక్రవారం మధ్యాహ్నం జమ్మూకు వస్తున్నారు.. ఈ సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Date : 06-09-2024 - 8:46 IST -
Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
Liquor policy scam CBI case : లిక్కర్ పాలసీ కేసులో కొత్తగా సాక్ష్యం కాని, ఆధారం కానీ లేవని.. కేవలం వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారన్నారు. సీబీఐ, కేజ్రీవాల్ తరపున వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Date : 05-09-2024 - 5:43 IST -
BIG Move On Agnipath : అగ్నివీరులకు గుడ్ న్యూస్.. అగ్నిపథ్ స్కీంలో కీలక సవరణలు!
అగ్నివీరులు(BIG Move On Agnipath) నాలుగేళ్ల పాటు సైన్యానికి సేవలు అందించిన తర్వాత , వారిలో 50 శాతం మందిని ఆర్మీలోకి పర్మినెంటు ప్రాతిపదికన తీసుకోవాలని రక్షణశాఖకు ఆర్మీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
Date : 05-09-2024 - 4:02 IST -
BJP Denied Ticket To Yogeshwar Dutt : యోగేశ్వర్దత్కు బీజేపీ మొండిచెయ్యి.. టికెట్ రాకపోవడంపై కవితాత్మక పోస్ట్
అందుకే ఈసారి యోగేశ్వర్కు(BJP Denied Ticket To Yogeshwar Dutt) టికెట్ ఇవ్వలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
Date : 05-09-2024 - 3:40 IST -
Bangladeshi Girl Death: భారత సరిహద్దులో బంగ్లాదేశ్ బాలిక మృతి
ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. సంఘటన జరిగిన 45 గంటల తర్వాత మంగళవారం అర్థరాత్రి BSF బంగ్లాదేశ్ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్గా గుర్తించారు.
Date : 05-09-2024 - 11:11 IST -
Teacher’s Day 2024: 82 మంది ఉపాధ్యాయులను సన్మానించనున్న రాష్ట్రపతి
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞాన్ భవన్లో ఎంపికైన 82 మంది ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అవార్డు 2024తో సత్కరించనున్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
Date : 05-09-2024 - 7:09 IST -
Jaya Prada: జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
మొరాదాబాద్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో నటి జయప్రద విచారణ జరుగుతోంది. జయప్రద కోర్టుకు హాజరై వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉండగా మంగళవారం కోర్టుకు హాజరు కాలేదు. జయప్రదపై కోర్టు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Date : 04-09-2024 - 11:40 IST -
PM Modi In Brunei: బ్రూనైతో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..!
బ్రూనైలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థాపించిన టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ టెలికమాండ్ (టిటిసి) కేంద్రాన్ని బ్రూనై దారుస్సలాం కొనసాగిస్తున్నందుకు ప్రధాని మోదీ ప్రశంసించారు.
Date : 04-09-2024 - 11:18 IST -
EV Vehicle Subsidy: ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 1 లక్ష వరకు సబ్సిడీ.. దరఖాస్తు ఇలా..!
యూపీ ప్రభుత్వం వివిధ ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని అందిస్తోంది. ప్రైవేట్ ఈ-బస్సులపై గరిష్టంగా రూ.20 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. దీంతోపాటు నాలుగు చక్రాల వాహనంపై రూ.లక్ష, ద్విచక్రవాహనంపై రూ.5 వేలు, ఈ-గూడ్స్ క్యారియర్పై రూ.లక్ష వరకు సబ్సిడీ ఇస్తున్నారు.
Date : 04-09-2024 - 10:08 IST -
Duleep Trophy 2024 : దులీప్ ట్రోఫీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం?
ఈసారి దులీప్ ట్రోఫీ 61వ సీజన్ జరుగుతోంది, ఇందులో కేవలం 4 జట్లు మాత్రమే పాల్గొంటాయి. అంతకుముందు టోర్నీలో 6 జట్లు పాల్గొన్నాయి. కానీ ఈసారి కేవలం 4 జట్లు మాత్రమే పాల్గొంటున్నాయి , ఆ నాలుగు జట్లను ఇండియా ఎ, ఇండియా బి, ఇండియా సి , ఇండియా డిగా జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
Date : 04-09-2024 - 9:06 IST -
Pension : పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు పెన్షన్ నిలిపివేత..!
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ సదుపాయాన్ని నిలిపి వేయనుంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
Date : 04-09-2024 - 8:13 IST -
Gujarat Rains : గుజరాత్ లో భారీ వర్షాలు.. వంద శాతం నిండిన 115 రిజర్వాయర్లు
మరో 17 రిజర్వాయర్లు 50 శాతం నుంచి 70 శాతం వరకు నిండాయని, వీటికి హెచ్చరికలు జారీ చేశామన్నారు. అధికారిక సమాచారం ప్రకారం, 20 రిజర్వాయర్లలో 25 శాతం , 50 శాతం మధ్య నీటి మట్టాలు ఉన్నాయి, అయితే తొమ్మిది రిజర్వాయర్లు వాటి నిల్వ సామర్థ్యంలో 25 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.
Date : 04-09-2024 - 7:58 IST -
Narendra Modi : సింగపూర్లోని ఐకానిక్ శ్రీ టెమాసెక్లో కౌంటర్ లారెన్స్ వాంగ్తో ప్రధాని మోదీ సమావేశం
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ను సింగపూర్ ప్రధాని అధికారిక నివాసమైన చారిత్రాత్మక శ్రీ టెమాసెక్ బంగ్లాలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు ‘ప్రైవేట్ డిన్నర్’ కోసం కలిశారు.
Date : 04-09-2024 - 7:37 IST -
Thane : బ్రిడ్జ్పై నుండి పడ్డ ట్రక్కు..5 గంటల పాటు ట్రాఫిక్ జామ్
34 టన్నుల కెమికల్తో కూడిన ట్రక్కు హర్యానా నుంచి బవాల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని థానే పౌరసంఘం విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి తెలిపారు. ట్రక్కు డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు.
Date : 04-09-2024 - 7:09 IST -
Akhilesh vs Yogi : “బుల్డోజర్” వివాదం..అఖిలేష్ vs యోగి
అఖిలేష్ హెచ్చరికలను యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో తిప్పికొట్టారు. బుల్డోజర్ నడపడానికి ధైర్యం, తెలివితేటలు, దృఢ సంకల్పం ఉండాలని, ఆ లక్షణాలేవీ యాదవ్లో లేవని అన్నారు. ''అందరి చేతులు బుల్డోజర్ నడపడానికి పనికి రావు.
Date : 04-09-2024 - 6:35 IST -
Maoist : మావోయిస్టు అగ్రనేత జగన్ కన్నుమూత..!
ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు దాదాపు మూడు గంటల పాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటన స్థలంలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తేలింది. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్ర నేత జగన్ మరణించారని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ధృవీకరించింది.
Date : 04-09-2024 - 5:43 IST