HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Nia Conducts Pan India Raids Against Pfi 50 Detained

NIA Raids : దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ ఈడీ సోదాలు.. పీఎఫ్ఐ స‌భ్యుల ఇళ్ల‌లో..?

దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ, ఈడీ సోదాలు చేస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) సభ్యులకు సంబంధించిన పలు...

  • By Prasad Published Date - 01:46 PM, Tue - 27 September 22
  • daily-hunt
Nia Imresizer
Nia Imresizer

దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ, ఈడీ సోదాలు చేస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) సభ్యులకు సంబంధించిన పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. 50 మందికి పైగా అదుపులోకి తీసుకున్నామని, వారిని ప్రశ్నించడంపై అరెస్టులు ఆధారపడి ఉంటాయని వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జలనా, పర్భాని జిల్లాల్లో దాడులు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఎన్‌ఐఏ సూచనల మేరకు కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.

నాగర్‌బెరా ప్రాంతానికి చెందిన ఐదుగురు PFI సభ్యులను అదుపులోకి తీసుకున్నామని అస్సాం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) (స్పెషల్ బ్రాంచ్) హిరేన్ నాథ్ తెలిపారు. అసోంలోని పలు జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయని డీజీపీ తెలిపారు. ఇటీవల ఎన్‌ఐఏ జరిపిన దాడిలో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.ప‌శ్చిమ ఉత్తరప్రదేశ్‌లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Enforcement Directorate (ED)
  • india
  • nia
  • Popular Front of India (PFI)

Related News

Vande Mataram

Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రభుత్వం నాలుగు దశల్లో ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 7, 2025న ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం జరగనుంది.

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd