Jammu Kashmir : నదిలో బస్సులో బోల్తా…6గురు జవాన్లు మృతి..!!
జమ్మూ కశ్మీర్ లో ఘోరం జరిగింది. 39 మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు నదిలో బోల్తా పడింది.
- By hashtagu Published Date - 03:13 PM, Tue - 16 August 22
జమ్మూ కశ్మీర్ లో ఘోరం జరిగింది. 39 మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు భద్రతా సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6గురు జవాన్లు మరణించారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అమర్ నాథ్ యాత్ర కోసం భద్రతను పర్యవేక్షించిన 37 మంది ITBPజవాన్లు, ఇద్దరు జమ్మూ కశ్మీర్ సివిల్ పోలీసులు. తమ విధులను ముగించుకుని తిరిగి వెళ్తుండగా పహల్ గాం సమీపంలో బస్సులో నదిలో పడిపోయింది. ఆ ప్రాంతమంతా లోతుగా ఉండటంతో బస్సు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. 19 అంబులెన్సులను ఘటనాస్థలానానికి రప్పించి సహాయక చర్యలు చేపట్టారు.
బస్సు బోల్తా ఘటన ఐటీబీపీ జవాన్ల మరణం వార్త విని దిగ్బ్రాంతికి గురయ్యానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. . మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Anguished to learn about the accident of a bus carrying ITBP and police personnel in Pahalgam, J&K. My prayers and thoughts are with the bereaved families. The injured were rushed to the hospital. May they recover at the earliest.
— Amit Shah (@AmitShah) August 16, 2022
In a road #accident near Chandanwari Pahalgam in #Anantnag district, 6 ITBP personnel got #martyred while as several others got injured, who are being #airlifted to Army hospital, Srinagar for treatment. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) August 16, 2022
Related News
Pakistan : పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు..ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
Farooq Abdullah: పీవోకే(PoK)ను భారత్(India)లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి చెబితే ముందుకు వెళ్లండి.. ఆపడానికి మనమెవరు? కానీ గుర్తుంచుకోండి, వారు (పాకిస్థాన్) గాజులు తొడుక్కుని లేదని, ఆదేశం వద్ద అణు బాంబులు ఉన్నాయిని, పాక్ ప్రతీ�