Chia Seeds: చియా గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా
- By Nakshatra Published Date - 05:00 PM, Sun - 31 December 23
ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాగా రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా షుగర్ అదుపులో ఉండకపోతే షుగర్ పేషెంట్లు చియా సీడ్స్ ని తీసుకోవాల్సిందే. చియా గింజలు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా ఉపయోగపడతాయి.
ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉండి అచ్చం సబ్జా గింజలు మాదిరిగానే ఉంటాయి. చియా గింజలను నీటిలో వేయగానే వెంటనే ఉబ్బుతాయి. వీటిని ఇలా నానబెట్టుకొని రోజు తాగవచ్చు. ఇలా తాగితే దీనివలన రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. కొంతమందికి ఇన్సులిన్ తగినట్లుగా ఉత్పత్తి జరగక రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి ఈ షుగర్ లెవెల్స్ సరియైన మోతాదులో ఉత్పత్తి అవ్వాలి. అంటే ఈ ఆ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి తీసుకున్నప్పుడు మన ప్రేగులలో ఎండ్రో క్లినిక్ సేల్స్ ద్వారా జిఎల్పి వన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకని ప్యాంక్రియాస్ సిమిలేట్ చేయడానికి జి ఎల్ పి వన్ బాగా ఉపయోగపడుతుంది.
అలాగే రెండోది ఈ చియా గింజలలో 34.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి దీనివలన ప్రేగులలో ఉన్న ఫుడ్ నుండి రిలీజ్ అయిన గ్లూకోజ్ ను రక్తంలోకి వెళ్లకుండా ఆపివేస్తుంది. ఈ చియా గింజలలో కూరగాయలను పోల్చి చూస్తే ఆరు రెట్లు ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివలన గ్లూకోజ్ దానంతట అదే ఉత్పత్తి అవుతుంది. అలాగే కంట్రోల్ కూడా అవుతుంది. అలాగే ఇంకొక లాభం ఈ ఫైబర్ 20 గ్రాముల సాలిబుల్ ఫైబర్ ప్రేగులలో ఉండే బ్యాక్టీరియాను, పెరగడానికి అలాగే ఆరోగ్యంగా ఉంచటానికి ఈ మంచి బ్యాక్టీరియా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చియా గింజలు ఒక గ్లాసు నీటిలో నానబెట్టుకొని ప్రతిరోజు భోజనానికి ముందు త్రాగాలి. ఇలా త్రాగడం వలన మధుమేహం తప్పకుండా తగ్గించుకోవచ్చు. ఇక మీరు వాడే మందులు తీసుకెళ్లి చెత్తబుట్టలు పడి వేయొచ్చు.
Related News
Diabetes: అమ్మో.. మధుమేహం.. ఈ అలవాట్లు ఉంటే వెంటనే చెక్ పెట్టండి
Diabetes: రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహం వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే దీనికి చికిత్స లేదు. ఇది మాత్రమే నియంత్రించబడుతుంది. 2021 సంవత్సరంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 537 మిలియన్లు అంటే 20-79 సంవత్సరాల వయస్సు గల 53.7 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. 2045 నాటికి, ఈ సంఖ్య 783 మిలియన్లకు అంటే 78.3 కోట్లకు పెరుగుతుందన�