Cinema
-
చిరును కలిశాకే నటన పట్ల గౌరవం పెరిగింది!
పూజాహెగ్డే.. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజబుల్ హీరో. తాను పట్టిందల్లా బంగారమే. అరవింద సమేత, వాల్మికీ, మహర్షి, అలవైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలతో వరుసగా విజయాలను అందుకుంది ఈ బ్యూటీ. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాన్స్ తో చిట్ చిట్ చేస్తూ సందడి చేస్తుంటారు. ట్విట్టర్లో సరాదాగా అభిమానులతో ముచ్చటించార
Date : 18-10-2021 - 5:49 IST -
అయ్యప్ప మాలలో మెగా హీరో.. చరణ్ పిక్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తెలుగు అగ్రహీరోల్లో ఒకడు. ‘మాస్ ఆఫ్ మ్యాన్’ అని కూడా పిలువబడే చరణ్ తన నటనతో కాకుండా, డ్యాషింగ్ లుక్స్, ఫ్యాషన్ సెన్స్ తోనూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు.
Date : 18-10-2021 - 4:10 IST -
ఎన్నాళ్లకెన్నాళ్లు.. రెండేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై నాని..!
హీరో నాని అనగానే పక్కింటి కుర్రాడిలా.. మిడిల్ క్లాస్ అబ్బాయిలా.. కుటంబ బాధ్యతలు మోసే టక్ జగదీశ్ లాంటి పాత్రలు కళ్ల ముందు కదలాడుతాయి. తన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలడు.
Date : 18-10-2021 - 3:05 IST -
ఇకనైన స్టిరీయోటైప్ ఆలోచనలకు బ్రేక్ వేయండి!
మిస్ ఇండియా అందాల పోటీల్లో జయకేతనం ఎగురవేసి మోడలింగ్ లో రాణించి.. ఆపై సినిమాల్లోకి అడుగుపెట్టింది అచ్చ తెలుగు అందం శోభిత ధూళిపాళ్ల. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న శోభిత గూఢచారి సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయమైంది.
Date : 14-10-2021 - 1:15 IST -
బాలయ్య – చిరు ఫేస్ టు ఫేస్.. ఎప్పుడు? ఎక్కడ?
ఇప్పుడు అంతా ఓటీలదే హవా నడుస్తోంది. డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకుపోతున్నాయి. యంగ్ స్టర్స్ కూడా చాలామంది ఓటీటీల్లోనే మునిగిపోతున్నారు.
Date : 14-10-2021 - 11:41 IST -
చైతూ కొత్త అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అవుతున్నాడా..?
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకొని పదిరోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ వాళ్లిద్దరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఈమధ్యనే తనపై వస్తున్న రూమర్స్ పై సమంత స్పందించి..
Date : 12-10-2021 - 3:19 IST -
బాలీవుడ్ని దాటి చూద్దాం
భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే అనుకుంటారు. నిన్న మొన్నటి వరకు ప్రపంచానికి పరిచయం ఉన్నది ఒక్క హిందీ సినిమా ఇండస్ట్రీనే. కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుపుతున్న ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ ఒక భాగం మాత్రమే.
Date : 12-10-2021 - 12:34 IST -
గెలిచినట్టా.. ఓడినట్టా.. రాత్రికి రాత్రే ఏమైందబ్బా..!
ఎవరూ ఊహించని విధంగా జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే మాఎన్నికల ఫలితాలపై యాంకర్, నటి అనసూయ స్పందించింది. నిన్న రాత్ర గెలిచానని చెప్పారు.
Date : 12-10-2021 - 11:37 IST -
‘మా’లో ఎందుకింత పోటీ..? అసలు రీజన్స్ ఇవే..!
మా ఎన్నికలు ఎన్నడూలేనతంగా వివాదంగా మారాయి.? కేవలం 900 మంది సభ్యులున్న అసోసియేషన్ అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు తలపించాయి..? మా కు రాజకీయ రంగు పులుముకుందా..? ఆధిపత్య ధోరణి కోసం ఇంత హడావుడి చేశారా...? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ప్రేక్షకులను కాకుండా సినిమా వాళ్లకు సైతం అంతుబట్టడం లేదు
Date : 11-10-2021 - 3:44 IST -
నాకు ఎవ్వరితోనూ అఫైర్స్ లేవు.. అబార్షన్ కూడా చేయించుకోలేదు!
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత, చైతూ విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోతున్నట్టు ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ సమంత గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రూమర్స్ పై సమంత రియాక్ట్ అయ్యింది.
Date : 09-10-2021 - 12:01 IST -
హీరోగా ఫెయిల్ అయినా.. నటుడిగా మాత్రం ఫెయిల్ అవ్వలేదు
టాలీవుడ్ యంగ్ హీరో రానా అంటే తెలియనివాళ్లు చాలా తక్కువ. బాహుబలిలో భల్లాలదేవగా నటించిన ఆయన ఎక్కడా లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనో, మరోవైపు విలన్ గానూ అదరగొడుతున్నాడు. అప్పుడప్పుడు అరణ్యపర్వం లాంటి విభిన్నమైన సినిమాలు సైతం చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు.
Date : 08-10-2021 - 4:21 IST -
గొర్రెలను కంట్రోల్ చేయడం చాలా కష్టం : రకుల్ ప్రీత్ సింగ్ చిట్ చాట్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. తెలుగు మూవీ ‘చెక్’ లో లాయర్ గా, హిందీ మూవీ ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ లో ఆర్కిటెక్ట్ గా విభిన్న పాత్రలు పోశించిన రకుల్.. మొదటిసారి గ్రామీణ యువతిగా నటించింది.
Date : 07-10-2021 - 12:28 IST -
సమంత క్రేజ్ మాములుగా లేదు కదా..!
తెలుగులో టాప్ హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కానీ వాళ్లందరీ కన్నా సమంత టాప్ ప్లేస్ లో నిలిచి ఆశ్చర్యపర్చింది. ఇంతకీ సమంత ఏవిషయంలో టాప్ ప్లేస్ లో ఉందనుకుంటున్నారా.. అదేనండీ సోషల్ మీడియాలోనట. దీంట్లో అత్యంత పాపులారిటీ ఉన్న తెలుగు హీరోయిన్ గా సమంత నిలిచింది.
Date : 06-10-2021 - 3:43 IST -
అసలు నిజం.. వాళ్లకు మాత్రమే తెలుసు..!
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అయిన నాగచైతన్య, సమంతలు తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి మూడు రోజులు గడుస్తున్నా.. వాళ్లిద్దరు ఎందుకు విడిపోయారు? విడిపొవడానికి కారణాలు ఏంటి? అనే విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Date : 05-10-2021 - 4:11 IST -
సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్.. ఈజ్ ఎ జర్నీ!
మీరు మహర్షి సినిమా చూశారా..? అందులో సక్సెస్ గురించి హీరో మహేశ్ బాబు తనదైన స్టయిల్ లో నిర్వచిస్తారు. సక్సెస్ అంటే డెస్టినేషన్ కాదు.. అదొక జర్నీ అంటాడు. సక్సెస్ కు ఫుల్ స్టాప్స్ ఉండవు. కేవలం కామస్ మాత్రమే ఉంటాయంటాడు.
Date : 05-10-2021 - 11:58 IST -
డ్రగ్స్ వలలో బాలీవుడ్.. సంజయ్ దత్ నుంచి ఫర్దీన్ ఖాన్ దాకా..!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం.. విందులు, వినోదాలు సెలబ్రిటీలకు చాలా కామన్. టెన్షన్ ఫ్రీనో.. మరే ఇతర కారణాలో తెలియదు కానీ.. మత్తుకు బానిస అయ్యేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. హీరోలే కాదు.. హీరోయిన్లు సైతం ఆ మత్తులో ఊగుతున్నారు. ఇండియాలో డ్రగ్స్ కు సంబంధించిన ఏ వార్త వినిపించినా మొదట అందరి చూపు బాలీవుడ్ వైపు పై పడుతుంది. అయితే అప్పటి సంజయ్ దత్ నుంచి ఫర్దీన్ ఖాన్ దాకా ఎం
Date : 04-10-2021 - 4:57 IST -
ఔను.. వాళ్లిద్దరూ విడిపోతున్నారు..!
ఎస్.. అందరూ అనుకున్నట్టే జరిగింది.. చాలామంది ఊహించేదే నిజమైంది. ఇన్నాళ్లు వచ్చిన వార్తలన్నీ ఏమాత్రం రూమర్స్ కావని తెలిసిపోయింది. ఇదంతా ఎవరి గురించో అనుకుంటున్నారా.. అదేనండీ టాలీవుడ్ జంట అయినా నాగచైతన్య, సమంత గురించే.
Date : 02-10-2021 - 4:20 IST -
‘రిపబ్లిక్’ రిలీజ్ కు సాయితేజ్ లేకపోవడం బాధాకరం : అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్!
హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ లో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రముఖ డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ఇవాళ రిలీజ్ అయ్యింది. విడుదలైన మొదటిరోజే మంచి టాక్ తెచ్చుకోంది. ఈ సందర్భంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Date : 01-10-2021 - 4:13 IST -
అలియా కోసం అంత ఖర్చు పెడుతున్నారా..!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారింది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ కోసం చిత్రనిర్మాతలు 6 కోట్లు ఖర్చు చేయనున్నట్లు, ఇందులో అలియా రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో పోటాపోటీగా డాన్స్ చేయనునట్లు టాలీవుడ్ టాక్.
Date : 29-09-2021 - 3:27 IST -
ప్రశ్నించే బూతు రాజకీయం..అడ్డగోలు ప్రభుత్వానికి తిట్లదండకం
ప్రజల కోసం..ప్రజల కొరకు..ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అవి, ప్రతిక్షణం ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ప్రయత్నం చేయాలి. ఆ మేరకు ప్రజాప్రతినిధులు రాజ్యాంగంపై ప్రమాణం చేసి పాలనా పగ్గాలు చేపడతారు.
Date : 29-09-2021 - 2:09 IST