HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Wax Statue At Madame Tussauds Museum Opening Details

Allu Arjun: అల్లు అర్జున్ మైనం విగ్రహం ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

  • Author : Sailaja Reddy Date : 22-03-2024 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 22 Mar 2024 08 57 Am 4695
Mixcollage 22 Mar 2024 08 57 Am 4695

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2021 లో విడుదలైన పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అంతేకాకుండా పుష్ప సినిమాకు గాను ఉత్తమ నా నటుడిగా కూడా అవార్డుని అందుకున్నారు అల్లు అర్జున్. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే.. ప్రపంచ ప్రఖ్యాతి మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసే గౌరవాన్ని దక్కించుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ మైనపు విగ్రహం కోసం అల్లు అర్జున్ కొలతలు కూడా గత ఏడాది అక్టోబర్ లో తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి బన్నీ అభిమానులంతా ఆ విగ్రహం ఓపెనింగ్ ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఆ విగ్రహం ఓపెనింగ్ కి డేట్ అండ్ టైం ఫిక్స్ అయ్యింది. మార్చి 28న ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయబోతున్నారు.

ఇక ఈ ఓపెనింగ్ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నారు. మార్చి 28 రాత్రి 8 గంటలకు ఈ విగ్రహా ఆవిష్కరణ జరగబోతోంది. ఈ న్యూస్ ని దుబాయ్ టుస్సాడ్స్‌ మ్యూజియం నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేయగా.. అల్లు అర్జున్ ఆ పోస్టుని రీ షేర్ చేస్తూ తన అభిమానులకు తెలియజేశారు. అయితే అభిమానుల్లో ఈ విగ్రహం ఎలా ఉండబోతుందని ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టి పుష్ప గెటప్ లో ఉండబోతుందా అని అందరూ అంచనాలు వేస్తున్నారు. అయితే అక్కడ విగ్రహం పుష్ప అండ్ అల వైకుంఠపురములో మూవీ పాత్రలను మిక్స్ చేస్తూ ఉండబోతుందట. పుష్ప మ్యానరిజం తగ్గేదేలే స్టైల్ తో అలా వైకుంఠపురములో చిత్రంలో రెడ్‌ జాకెట్‌తో ఉన్న అల్లు అర్జున్‌ విగ్రహం అక్కడ ప్రదర్శితం కానుంది. కాగా ఇప్పటికే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన తెలుగు హీరోలు ప్రభాస్‌, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ రెండు మైనపు బొమ్మలు లండన్ లోని మ్యూజియంలో ఉన్నాయి. అల్లు అర్జున్‌ది దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న మొదటి ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ కావడం విశేషం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Allu Arjun Statue
  • madame tussauds museum
  • Opening Date
  • tollywood

Related News

Eesha Rebba Sensational Comments On Ntr Aravinda Sametha Movie

అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా

Eesha Rebba  ప్రముఖ సినీ నటి ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాను పెట్టిన పోస్టు కింద అసభ్యకర కామెంట్లు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని చెబుతూ ఆ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను అందించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు

  • Sai Pallavi

    మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • Chiru Vs Balayya

    మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

  • Allu Arjun Target

    అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?

  • Chiru Tammareddy

    క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

Latest News

  • నిరుద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్

  • అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

  • తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd