-
Covid Vaccine: నేటి నుంచి తెలంగాణలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు వేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 17, 23, 000 మంది లబ్ధిదారుల
-
Digvijaya Singh: దిగ్విజయ్కు హెర్నియా ఆపరేషన్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ హెర్నియా ఆపరేషన్ కోసం ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారు.మంగళవారం ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో రాజ్యసభ ఎంపీకి
-
CM KCR: సింగరేణి కుంభకోణం.. కేసీఆర్కు ఉచ్చు బిగిస్తున్నరా..?
తెలంగాణలోని సింగరేణిలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. సోమవారం పార్లమెంటు భవనం
-
-
-
AP Politics: సింహం సింగిల్గా..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర
-
Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అనుమతించని స్పీకర్..!
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో, సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు ఉదయం ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్రావులు ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో తమను
-
Corbevax Vaccine: 12-14 ఏళ్ళ పిల్లలకు.. మార్చి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్..!
ఇండియాలో కరోనా వైరస్తో పోరాడేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 180 కోట్ల పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. అయితే
-
AP Assembly: 11 మంది టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాలకు సంబంధించి అంశంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండో రోజూ అసెంబ్లీలో ఆందోళనలను కొనసాగించారు. ఈ క్రమంలో సభా కార్య
-
-
Tulasi Reddy: బ్రోకర్ పాలిటిక్స్ మానుకో పవన్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. సోమవారం జనసేన ఆవిర్భవ సభలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊగిపోతూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అదే
-
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ..!
ఇండియాలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2568 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య
-
Radhe Shyam: ఉగాది కానుకగా.. ఓటీటీలో రాధేశ్యామ్..?
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో