-
Corona Virus: కేరళ పై కరోనా పంజా..!
దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కేరళను కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఒకవైపు దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా, మరోవైపు
-
Hijab Controversy: హిజాబ్ వివాదం పై.. సుప్రీం స్పందన ఎలా ఉంటుందో..?
కర్ణాటక హిజాబ్ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు. హిజాబ్ వివాదం పై మంగళవారం కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థల్ల
-
Navjot Singh Sidhu: పంజాబ్ పీసీసీ పదవికి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా..!
పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు. ఇక ఇటీవల పంజాబ్లో జరిగిన అసెంబ్లీ ఎన్ని
-
-
-
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా యాక్టివ్ కేసులు..!
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆ
-
AP Assembly: జంగారెడ్డి గూడెం రగడ ..10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభకు పదే పదే అంతరాయం కల్గిస్తున్న క్రమంలో వరుసగా రె
-
CM KCR: ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు.. సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారు. యూపీఏ పాలనతో పోలిస్తే, ఎన్డీఏ పాలనలో దేశ ఆర్ధిక పురోగతితో పాటు పనితీరు క్ష
-
Ukraine Russia War: కీవ్కు దగ్గరగా రష్యా సేనలు..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్కు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ర
-
-
LB Nagar Underpass: ఎల్బీనగర్ అండర్ పాస్ ప్రారంభంనున్న మంత్రి కేటీఆర్..!
హైదరాబాద్లోని ఎల్పీనగర్ అండర్ పాస్ను ఈరోజు తెలంగాణ మంత్రి మంత్రి కేటీఆర్ ప్రారంభంచనున్నారు. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఎల్పీనగర్ అండర్ పాస్ను నిర్మించారు. ద
-
Bhagwant Mann: పంజాబ్ 25వ సీఎంగా.. నేడే భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం
చండీగఢ్: దిగ్గజ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జన్మస్థలం ఖతర్ కలాన్లో పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం ట
-
Heritage Park In Delhi: ఢిల్లీలో చార్టీ లాల్ గోయెల్ హెరిటేజ్ పార్క్ను ప్రారంభించనున్న రాష్ట్రపతి
చారిత్రాత్మకమైన ఎర్రకోట కవాతు మైదానం సమీపంలోని కొత్త పార్కును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మార్చి 20న ప్రారంభించనున్నారు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా