-
NTR District : నేడు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
మిచాంగ్ తుపాను దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఉత్తర్వులు జారీ
-
Durga Temple : ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేసిన అధికారులు
భారీ వర్షాల దృష్ట్యా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఇంద్రకీలాద్రి
-
Revanth Reddy : రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
-
-
-
TDP : మాజీ మంత్రి వర్సెస్ ఎంపీ.. చంద్రబాబు ఇంద్రకీలాద్రి పర్యటనలో ఆ మాజీ మంత్రికి ఊహించని షాక్
ఏపీలో అన్ని జిల్లాలో టీడీపీ గెలవాలని కసితో నాయకులు పనిస్తుంటే ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ నేతలు మాత్రం ఆధిపత్యం
-
Telangana : తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలో క్రిమినల్ కేసులు ఉన్నావారే ఎక్కువ
తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి, వీరిలో 16 మంది శాసనసభ్యులపై ఎన్నికల
-
Chandrababu : తుపాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు
రాష్ట్రంపై మిచౌంగ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు
-
TDP : ద్వారంపూడి దోచుకున్నదంతా నయా పైసాతో సహా కక్కిస్తాం : మాజీ మంత్రి కే.ఎస్ జవహార్
తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న పెడిగ్రీ ని తిని ద్వారంపూడి లాంటి వారు మొరుగుతున్నారని మాజీ మంత్రి కె.ఎస్. జవహర్
-
-
Yuvagalam : నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్.. కారణం ఇదే..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. తుపాను కారణంగా యువగళం
-
Congress : భీమవరంలో రేవంత్ కూతురు నిమిషా రెడ్డి సంబరాలు
తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
-
Seethakka : 200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించింది మా ములుగు ప్రజలే : కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకస్థానాలను ఓడించేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేసింది. అయితే ఈ