-
Nagaland Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత!
గణేశన్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేస్తూ, గ
-
GST Reform: సూపర్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
అదే విధంగా ఫెడరేషన్ ఆఫ్ సదర్ బజార్ ట్రేడ్స్ అసోసియేషన్ (FESTA) చైర్మన్ పరమ్జీత్ సింగ్ పమ్మా, అధ్యక్షుడు రాకేష్ యాదవ్ కూడా ఈ ప్రకటనను హర్షించారు.
-
Rohit Sharma: రోహిత్ శర్మ వన్డేలకు దూరం కానున్నాడా?
అక్టోబర్ 19, 2025 నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడతారు.
-
-
-
CM Revanth: మన రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని ఎలా వదులుకుంటాం?: సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రంగాలను రాష్ట్ర అభివృద్ధికి రెండు గ్రోత్ ఇంజిన్లుగా భావిస్తుందని పేర్కొన్నారు. "పాలకులు మారినా, పాలస
-
CM Revanth Reddy: పెట్టుబడుల రక్షణకు కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి
తనను తాను సగటు మధ్యతరగతి ఆలోచనలున్న ముఖ్యమంత్రిగా అభివర్ణించుకున్న రేవంత్ రెడ్డి, తన లక్ష్యం ప్రజల శ్రేయస్సు అని తెలిపారు. "కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న
-
CM Revanth Reddy: పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
పాలకులు మారినప్పటికీ పాలసీల్లో ఎలాంటి పెరాలసిస్ ఉండదని, దానివల్లే ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.
-
Retirement: ధోనీ రిటైర్మెంట్.. ఆ సమయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో ఉన్న మరో ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలి
-
-
Cloudburst: జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు.. 65 మంది మృతి, 200 మంది గల్లంతు?
ఈ విషాద ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ మధ్యాహ్నం ఆయన కిస్త్వార్ బయలుదేరి రేపు తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతాలను స్వయంగా
-
Neeraj Chopra: డైమండ్ లీగ్ 2025లో నీరజ్ చోప్రా ఎందుకు పాల్గొనడం లేదు?
ప్రస్తుతం డైమండ్ లీగ్ 2025 పాయింట్ల పట్టికలో నీరజ్ చోప్రా 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ అతను పోలండ్ ఈవెంట్లో పాల్గొనకపోతే టాప్-4 జాబితా నుంచి బయటకు వెళ్లే అ
-
TTD: భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం!
గరుడ సేవకు భక్తులు విశేషంగా తరలివస్తారని, అందుకు తగ్గట్లు భద్రతా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.