-
Most Expensive Private Jets: భారతదేశంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్లు కలిగిన ఉన్న వ్యక్తులు వీరే!
Most Expensive Private Jets: సెలబ్రిటీల జీవనశైలి విలాసవంతమైన, అన్ని సౌకర్యాలతో నిండి ఉంటుంది. భారతదేశంలోని కొంతమంది ప్రముఖులు ప్రైవేట్ జెట్లను (Most Expensive Private Jets) కలిగి ఉన్నారు. ఇవి వారికి సౌ
-
Kane Williamson: రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్కు బిగ్ షాక్!
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం, అక్టోబర్ 22న ఒక మీడియా ప్రకటనను విడుదల చేసింది. కేన్ విలియమ్సన్ ఇప్పటికీ గజ్జ స్ట్రెయిన్కు పునరావాసం పొందుతున్నాడని తెలియజేసి
-
Murders In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో హత్యలు.. అధికార పార్టీ నేతలే టార్గెట్!
తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
-
-
-
Adani Group New App: అదానీ గ్రూప్ నుంచి అదానీ వన్ సూపర్ యాప్ విడుదల.. తక్కువ ధరకే టిక్కెట్లు!
దేశంలో పండుగ సీజన్ జరుగుతున్న తరుణంలో అదానీ ఈ యాప్ను విడుదల చేసింది. అందుబాటు ధరల్లో ఇంటికి వెళ్లేందుకు అందరూ టిక్కెట్లు చేసుకోవాలని కంపెనీ తెలిపింది.
-
Two Trains Collision: బ్రిటన్లో ఘోర రైలు ప్రమాదం.. ట్రాక్పై రెండు రైళ్లు ఢీ!
ప్రమాదం కారణంగా అబెరిస్ట్విత్- ష్రూస్బరీ మధ్య అన్ని రైళ్లు నిలిచిపోయాయి. మిడ్ వేల్స్లోని లాన్బ్రిన్మేర్ వెలుపల కేంబ్రియన్ లైన్లో ప్రమాదం జరిగింది.
-
Good News For Sarfaraz Khan: సెంచరీ చేసిన రెండు రోజులకే గుడ్ న్యూస్.. తండ్రి అయిన సర్ఫరాజ్ ఖాన్
26 ఏళ్ల సర్ఫరాజ్ ఇటీవలే భారత్ vs న్యూజిలాండ్ 1వ టెస్టులో తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. కుడిచేతి వాటం బ్యాట్స్మన్ 195 బంతుల్లో 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో 150 పరుగులు చేస
-
Waking Benefits: ఉదయం త్వరగా నిద్ర లేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
పొద్దున్నే నిద్ర లేచేవారి మెదడు చురుగ్గా మారుతుంది. త్వరగా మేల్కొలపడం వల్ల సామర్థ్యం పెరుగుతుంది. ఉదయమే లేస్తే ఎక్కువ పని చేయగలుగుతారు.
-
-
India Squad: తదుపరి టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. నెక్స్ట్ టెస్టుకు వీరు డౌటే?
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ 12 పరుగులకే ఔటయ్యాడు. అంతే కాకుండా తొలి ఇన్నింగ్స్లో కూడా ప్రత్యేకంగా ఏమీ
-
Muhurat Trading: ఈ సారి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడో తెలుసా..? డేట్ ఇదే!
ఒక గంట ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ అంటే ముహూర్తం ట్రేడింగ్ సమయం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు నిర్ణయించబడింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రకటన చేసి గందరగోళాన్ని తొలగించాయి.
-
Terror Attack In J&K: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆరుగురు దుర్మరణం
సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బాల్లోని సోనామార్గ్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాశ్మీరీయేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఆరుగురు వ్యక్తుల
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand