-
Anushka: టాలీవుడ్ జేజమ్మ అనుష్క సంచలన నిర్ణయం!
అనుష్క ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఆమె చివరి చిత్రం ఘాటి మంచి విజయం సాధించలేకపోయింది. తదుపరి ప్రాజెక్టుల గురించి పెద్దగా సమాచారం లేదు.
-
GST Cut: కొత్త జీఎస్టీ విధానం.. వినియోగదారులకు లాభం!
జీఎస్టీ తగ్గింపు వల్ల తమ కార్ల ధరలు 3.5% నుండి 8.5% వరకు తగ్గుతాయని మారుతి సుజుకీ వెల్లడించింది. ఇది వినియోగదారులపై భారాన్ని తగ్గించడంతో పాటు, నెలసరి ఈఎంఐలు కూడా తగ్గుతాయ
-
Caste Certificates: తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాలు.. ప్రాసెస్ ఇదే!
మీ సేవ కౌంటర్లో పాత సర్టిఫికెట్ నంబర్ను చెప్పడం ద్వారా కొత్త ప్రింటవుట్ను తక్షణమే పొందవచ్చు.
-
-
-
Asian T20I Team: బ్రెట్ లీ ఆల్-టైమ్ టీ20 ఆసియా జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటు!
బ్రెట్ లీ తన జట్టులో ఇద్దరు పాకిస్థానీ ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఒకరు మాజీ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ కాగా, మరొకరు హారిస్ రౌఫ్. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో బాబర్ అనే పేరు ఉన్నప
-
Donald Trump: నవంబర్లో భారత్కు డొనాల్డ్ ట్రంప్.. కారణమిదేనా?
ట్రంప్ పర్యటన ప్రధానంగా భారత్తో వాణిజ్య సంబంధాలను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లో మరి
-
Amaravati: తుళ్లూరులో ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన.. అమరావతి నిర్మాణాలపై సమీక్ష!
అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంక్ గతంలో నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
-
Pawan Kalyan: జగన్కు ప్రత్యేక రాజ్యాంగం ఉందేమో.. పవన్ కీలక వ్యాఖ్యలు
గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి కూడా జగన్ ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షం ఇలా అసెంబ్లీకి దూరంగా ఉండటం ప్
-
-
Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్నవారికి శుభవార్త.. ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా ఎప్పుడంటే?
దీపావళికి ముందు దాదాపు 8 కోట్ల మంది EPFO సభ్యులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని వల్ల వారు తమ ఖర్చులను మరింత మెరుగ్గా నిర్వహించుకోగలర
-
IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్.. తీవ్రంగా శ్రమిస్తున్న ఇరు జట్లు!
భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ సెప్టెంబర్ 12న ఒమన్తో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వారి సన్నాహాలకు ఒక మంచి అవకాశం. ఒమన్తో ఆడి తమ జట్టును పరీక్షించుకుని భారత్తో త
-
PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. ఈ సందర్భంగా బీజేపీ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా సేవా పక్షం నిర్వహించనుంది.