-
కోర్టు రక్షణ పొందిన సునీల్ గవాస్కర్.. అసలు స్టోరీ ఇదే!
భారతదేశంలో ఒక క్రీడాకారుడి పర్సనాలిటీ, పబ్లిసిటీ హక్కులకు స్పష్టమైన రక్షణ కల్పించిన మొదటి న్యాయపరమైన జోక్యం ఇది కావడమే ఈ తీర్పు ప్రత్యేకత.
-
మహిళా డొమెస్టిక్ క్రికెటర్లకు భారీగా పెరిగిన ఫీజులు!
బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా నేతృత్వంలో మహిళా క్రికెట్ రూపురేఖలు మారాయి. అంతర్జాతీయ స్థాయిలో పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజును అందించే 'పే ఈక్విటీ' విధ
-
మెగాస్టార్ స్టైలిష్ లుక్.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!
ఈ కొత్త పోస్టర్లో చిరంజీవి బ్లాక్ సూట్లో మెరిసిపోతూ తనదైన శైలిలో ఎంతో స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఒక లైబ్రరీ నేపథ్యంలో కుర్చీలో కూర్చున్న చిరంజీవి, చేతిలో గన్ పట
-
-
-
ఏప్రిల్ 1 నుండి మీ ఫోన్, సోషల్ మీడియాపై నిఘా? వైరల్ వార్తలో నిజమెంత?
సాధారణ తనిఖీల కోసం లేదా సాధారణ పరిస్థితుల్లో పౌరుల సోషల్ మీడియాను లేదా ఫోన్ మెసేజ్లను చెక్ చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖకు లేదు. అటువంటి వార్తలను నమ్మవద్దని, షేర్ చే
-
అమెజాన్ సంచలన నిర్ణయం.. ఉత్తర కొరియా దరఖాస్తుదారులపై నిషేధం!
అమెరికాలో కంప్యూటర్లను ఉంచి, వాటిని దేశం వెలుపల నుండి రిమోట్గా నియంత్రిస్తూ తాము అమెరికాలోనే ఉన్నట్లు కంపెనీలను నమ్మిస్తున్నారు.
-
శీతాకాలంలో జుట్టు ఎందుకు రాలుతుంది?
శీతాకాలం చల్లగా, పొడిగా ఉంటుంది. ఈ సమయంలో గాలిలో తేమ తగ్గడం వల్ల దాని ప్రభావం నేరుగా మన జుట్టు, చర్మంపై పడుతుంది.
-
ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!
ఒకవేళ సర్వేలో ఒక కుటుంబం అనర్హులుగా తేలితే, 2026-27 విద్యా సంవత్సరం నుండి వారు 'తల్లికి వందనం' వంటి ప్రయోజనాలను కోల్పోతారు. ఉదాహరణకు ముగ్గురు పిల్లలు ఉండి రూ. 45,000 పొందుతున్న
-
-
ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను మైనింగ్ కోసం అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున న
-
ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా జెమీమా రోడ్రిగ్స్!
25 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టు 2025 ప్రపంచకప్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఆమె ఆడిన 127 పరుగుల చారిత్రాత్మక ఇన్న
-
ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కన్నుమూత!
ఆయన సాహిత్య కృషికి గాను ఇటీవల 59వ జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. నవంబర్ 21న రాయ్పూర్లోని ఆయన నివాసంలోనే ఈ అవార్డును ప్రదానం చేశారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand