-
Rishabh Pant: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో సత్తా చాటిన రిషబ్ పంత్!
బౌలింగ్ టెస్ట్ ర్యాంకింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. బుమ్రాతో పాటు మరో భారత బౌలర్ మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
-
Martin Guptill: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
గప్టిల్ టీ20లో రెండు చిరస్మరణీయ సెంచరీలు సాధించాడు. అతను 2012లో దక్షిణాఫ్రికాపై 69 బంతుల్లో 101 పరుగులు, 2018లో ఆస్ట్రేలియాపై 54 బంతుల్లో 105 పరుగులు చేశాడు.
-
Minister Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలో 1300 ఉద్యోగాలు!
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దా కాలంగా నీటిపారుదల రంగం గాడి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి గాను నీటిపారుదల శాఖా సంవత్సరానికి అప్ప
-
-
-
Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
ఇంతకుముందు వెన్నుముకలో సమస్య ఉండటంతో బుమ్రా సరైన సమయంలో సూచన తీసుకొని సిడ్నీలోనే ఉండాలని నిర్ణయించుకుని ఉండవచ్చు.
-
PM-KISAN 19th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, భూమి పత్రాలు, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
-
Sam Konstas: విరాట్ కోహ్లీ నా ఆరాధ్య దైవం.. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్మెన్ సామ్ కాన్స్టాస్
ఫాక్స్ క్రికెట్కి కోడ్ స్పోర్ట్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లితో గొడవ తర్వాత కాన్స్టాస్ సంభాషణ చెప్పాడు. విరాట్ను తన ఆరాధ్యదైవంగా భావిస్తానని, అతడికి వ్యతిరేకంగా ఆ
-
HMPV Virus: హెచ్ఎంపీవీ వైరస్ 66 సంవత్సరాలుగా ఉంది.. ఎందుకు వ్యాక్సిన్ తయారు చేయలేదు?
ప్రస్తుతం ఈ వైరస్ చైనా నుంచి భారత్లోకి వచ్చింది. ఈ శ్వాసకోశ వ్యాధి ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ఇది ప్రధానంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మానవ శరీరం నుండి విడుదలయ్య
-
-
India Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇదేనా?
అదే సమయంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. రాహుల్, పంత్ జట్టులో ఉండటం వల్ల సంజూ శాంసన్ నిరాశ చెందవచ్చు.
-
Mahindra: మహీంద్రా ఈవీ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
మహీంద్రా BE 6, XEV 9e 59 kWh, 79 kWh బ్యాటరీ ఎంపికలతో తీసుకురాబడ్డాయి. పూర్తి ఛార్జీపై 500+ పరిధిని అందిస్తుంది.
-
IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగబోతున్న జట్లు ఇవే!
రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ను వదిలి లక్నో సూపర్ జెయింట్లో చేరాడు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్ను అత్యధికంగా బిడ్ చేసి అతనిని తన జట్టులోకి చేర్చుకున్నాడు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand