-
Harley-Davidson: హార్లే-డేవిడ్సన్ నుంచి తక్కువ ధరకే బైక్.. ఎంతంటే?
హార్లే-డేవిడ్సన్ అంటే ఇప్పటివరకు ధనవంతుల విలాసవంతమైన, శక్తివంతమైన బైక్ల బ్రాండ్ అనే భావన ఉండేది.
-
Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ వస్తువులపై భారీ డిస్కౌంట్లు!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్లో భాగంగా ఫర్నిచర్, ఫ్యాషన్ యాక్సెసరీస్, బెడ్షీట్లు, కిచెన్ ఎసెన్షియల్స్ వంటి వాటిపై 50% నుండి 90% వ
-
Lemon Water: ప్రతిరోజూ నిమ్మకాయ నీరు తాగితే చాలు.. బరువు తగ్గినట్టే!
నిమ్మ నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్త
-
-
-
Honda Electric Motorcycle: హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్.. విడుదల ఎప్పుడంటే?
హోండా ఈ ఎలక్ట్రిక్ బైక్ను గ్లోబల్గా సెప్టెంబర్ 2న లాంచ్ చేయనున్నప్పటికీ భారతదేశంలో దీని లాంచ్కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
-
MS Dhoni: సీఎస్కే జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి.. ఎంఎస్ ధోనీ సంచలన వ్యాఖ్యలు
గత కొన్ని సీజన్లుగా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఫిట్నెస్పై స్పందిస్తూ.. ధోని నవ్వుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
-
MLC Kavitha Fire: బీఆర్ఎస్కు కొరకరాని కొయ్యగా మారుతున్న కవిత.. పార్టీ కీలక నేతపై సంచలన ఆరోపణలు!
ఈ సమావేశంలో కవిత మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. బీఆర్ఎస్లో ఒక ముఖ్య నాయకుడు తన జాగృతి సంస్థలో కోవర్టులను పెట్టి సమాచారం సేకరిస్తున్నాడని ఆరోపించారు.
-
Ind vs Pak Match: జవాన్ల రక్తం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యం.. ఎంపీ సంచలన ఆరోపణలు!
శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆసియా కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై కేంద్ర ప్రభుత్వం, భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
-
-
Methi Water Benefits: ప్రతిరోజూ మెంతి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే!
మధుమేహంతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే గాలక్టోమానన్ అనే ఫైబర్, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
-
Yashasvi Jaiswal: కోహ్లీ, రోహిత్ శర్మలపై కీలక వ్యాఖ్యలు చేసిన జైస్వాల్!
జైస్వాల్ తన అద్భుతమైన ప్రదర్శనకు కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నుంచి నేర్చుకున్న విషయాలే అని చెప్పాడు.
-
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. షెడ్యూల్, వేదికలను ఖరారు చేసిన ఏసీసీ!
ఈ ఏడాది ఆసియా కప్ మ్యాచ్లు అన్నీ సంయుక్త అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబీ, దుబాయ్లలో జరగనున్నాయి. అయితే ఈసారి టోర్నమెంట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం భారత్- పాకిస్తాన్ మ
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand