-
Hero Splendor Plus: జీఎస్టీ తగ్గింపు.. రూ. 83 వేల బైక్ ఇప్పుడు రూ. 75 వేలకే!
స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ డిస్క్ వేరియంట్లో ఇప్పుడు 240mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అమర్చారు. ఇది భద్రతను మరియు బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో పాటు ఇందులో పలు
-
Engineers Day: ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి!
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మౌలిక వసతుల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు.
-
BCCI: భారత్- పాక్ మ్యాచ్ జరగకుంటే.. బీసీసీఐకి ఎంత నష్టం?
ఇలాంటి హై-ప్రొఫైల్ మ్యాచ్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్లుగా మారడానికి క్యూ కడతాయి. ప్రస్తుతం ఆసియా కప్ కోసం టీమ్ ఇండియాకు టైటిల్ స్పాన్సర్ లేదు. ఎందుకంటే ఆన్ల
-
-
-
Hindi Language: హిందీ కేవలం ఒక భాష కాదు- కోట్లాది భారతీయుల భావోద్వేగం: కేంద్ర మంత్రి
ప్రతి వ్యక్తికి మాతృభాష హృదయానికి అత్యంత చేరువైనదని బండి సంజయ్ అన్నారు. శాస్త్రీయ, పరిశోధన, వైద్య పత్రాలు మాతృభాషలో అందుబాటులో ఉంటే ఆ జ్ఞానం మారుమూల గ్రామాలకు కూడా చే
-
8th Pay Commission: దీపావళికి ముందే భారీ శుభవార్త.. ఏంటంటే?
వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ఇటీవల రైల్వే ఉద్యోగుల సంఘాలు దీనిపై గట్టిగా ఒత్తిడి తెచ్చాయి.
-
India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. దుబాయ్ పిచ్ నివేదిక ఇదే!
టాస్ గెలిచిన జట్టు గెలుపు అవకాశాలు ఈ మైదానంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జరిగిన 94 మ్యాచ్లలో 54 సార్లు టాస్ గెలిచిన జట్టే విజయం సాధించింది.
-
PM Modi: నేను శివ భక్తుడిని కాబట్టే విషమంతా మింగేస్తాను: ప్రధాని మోదీ
అస్సాంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వీడియోను చూపించారని, అది చూసి తాను చాలా బాధపడ్డానని అన్నారు.
-
-
Vahanamitra: వాహనమిత్రకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు??
గతంలో ఈ పథకం నిబంధనలు ఇంత కఠినంగా లేవని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదలకు సాయం చేయాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టిందని ఆరోపిస్తున్నారు.
-
IndiGo: లక్నో విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం!
ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. విమానం కిందపడే సమయంలో కిటికీ పగిలి అతను బయట పడిపోయాడు. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు.
-
Gautam Gambhir: మరికాసేపట్లో భారత్- పాక్ మ్యాచ్.. కోచ్ గంభీర్ స్పందన ఇదే!
టీమ్ ఇండియా హెడ్ కోచ్గా మారడానికి ముందు ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు జరగకూడదని చెప్పారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand