-
T20 World Cup: ఆఫ్ఘనిస్థాన్తో ఈజీ కాదు: రోహిత్ సేనకు హెచ్చరికలు
సూపర్-8 మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్తో తలపడేటప్పుడు భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని అఫ్గానిస్థాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ ఉమేష్ పట్వాల్ హెచ్చరించాడు. గురువారం బార్బడోస్లో భా
-
AP Cabinet: జూన్ 24న ఏపీ కేబినెట్ భేటీ
ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది . సచివాలయంలో ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించ
-
Baramulla Encounter: జమ్మూలో తుపాకీ మోత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక భద్రతా సిబ్బందికి కూ
-
-
-
Excise Policy Case: సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ జూలై 3 వరకు పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ "స్కామ్"తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం జూలై 3 వరకు పొడిగిం
-
Finger in Ice Cream: ఐస్క్రీమ్లో మనిషి వేలు.. విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది. మలాడ్కు చెందిన ఓ వైద్యుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐస్క్రీమ్లో మనిషి వేలు ఉన్నట్లు గుర్తించారు. ఈ
-
Earthquake: ఇరాన్లో భారీ భూకంపం.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు
ఇరాన్లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్లోని కష్మార్ కౌంటీలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, 120 మందికి పైగా గాయపడ్డారు.
-
Telangana: తెలంగాణలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టం రావాలి: ఓవైసీ
యూపీఏ హయాంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ మతకల్లోలాల నివారణకు ఓ చట్టం తీసుకొచ్చారు. అయితే ఆ చట్టాన్ని తెలంగాణలోను అమలుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్
-
-
PM Modi: వారణాసిలోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ
ప్రధాని నరేంద్ర మోదీ.. సిగ్రాలో నిర్మాణంలో ఉన్న స్టేడియం, క్రీడా ప్రాంగణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం రాత్రి వారణాసిaలో జరుగుతున్న పనులను పరిశీలించారు
-
Saudi Arabia: హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది హజ్ యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో వేసవి తాపం విపరీతంగా కనిపిస్తుంది. అక్కడ వేడికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. హజ్ తీర్థయాత్రలో ఉన్న జోర్డాన్ యాత్రికులు హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది
-
Bomb Threat: దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరిం