-
Qatar: 8 మంది భారతీయులకు ఊరట.. మరణశిక్ష రద్దు
ఖతార్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు ఖతార్లోని దిగువ కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ
-
Eatala Rajender: కాంగ్రెస్ లోకి ఈటెల?.. మల్కాజిగిరి ఎంపీగా పోటీ
హుజూరాబాద్, గజ్వేల్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
-
CM Yogi Adityanath: పొగమంచు కారణంగా సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ అయోధ్య పర్యటన రద్దయింది. పొగమంచు కారణంగా ఆయన హెలికాప్టర్ లక్నో నుంచి టేకాఫ్ కాలేదు. వెళుతూరు తక్కువగా ఉండడంతో హెలికాప్
-
-
-
Prasanth Narayanan: దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ మృతి
నటుడు, దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ (51) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన తిరువనంతపురంలో మరణించారు. ఈరోజు ఉదయం అస్వస్థతకు గురికావడంతో ఆయనను జనరల్ ఆస్పత్రిలో చే
-
Mohammed Shami: ప్రపంచకప్ ఓటమిపై షమీ ఎమోషనల్
ప్రపంచకప్ ఓటమి తర్వాత షమీ తొలిసారిగా స్పందించాడు. ప్రపంచకప్లో ఓడిపోవడంతో దేశం మొత్తం నిరాశకు గురైందని అన్నాడు.
-
AUS vs PAK: మైదానంలో పావురాలు.. ఫన్నీ వీడియో
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. లబుషేన్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పావురాల వల్ల ఆటకు అం
-
Year Ender 2023: 2023లో బ్యాచ్లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన టీమిండియా ఆటగాళ్లు
ప్రతి ఏడాది చివర్లో సంవత్సరంలో జరిగిన చిత్ర, విశేషాలు నెమరేసుకుంటూ ఉంటాము. ఈ ఏడాది టీమిండియా ఆటగాళ్లు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగుపెట్టారు
-
-
Sunburn Event: సన్ బర్న్ ఈవెంట్ నిర్వాహకుడిపై చీటింగ్ కేసు
సన్బర్న్ హైదరాబాద్ ఈవెంట్కు మరో ట్విస్ట్. ఈవెంట్ నిర్వాహకుడిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుశాంత్ అలియాస్ సుమంత్ సన్ బర్న్ అనే ఈవెంట్ నిర్వహించా
-
Nandamuri Kalyan Ram: రాజకీయ వర్గాల్లో కాకా రేపుతున్న కళ్యాణ్ రామ్ కామెంట్స్
కళ్యాణ్ రామ్ ఇప్పుడు డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 29న డెవిల్ మూవీ రిలీజ్ కానుంది. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో డెవిల్ పై అందరిలో
-
COVID-19 News Cases: దేశంలో 24 గంటల్లో 529 కొత్త కోవిడ్ కేసులు నమోదు
భారతదేశంలో ఒకే రోజు 529 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4093కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు, కర్ణాటక నుండి ఇద్దరు మరియు గుజరాత్ నుండ